తెలంగాణ రాష్ట్రంలో మరో 2251 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఏప్రిల్ 11, ఆదివారం నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,29,529 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఆదివారం నాడు 79,027 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన మరో ఆరుగురు మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1765 కి పెరిగింది. కరోనా నుంచి మరో 565 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 3,05,900 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 21,864 యాక్టీవ్ కేసులు ఉండగా, వారిలో 14,431 మంది హోమ్/ఇన్స్టిట్యూషనల్ ఐసొలేషన్ లో ఉన్నారు.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(2251):
- జీహెచ్ఎంసీ ఏరియా – 355
- మేడ్చల్ మల్కాజిగిరి – 258
- నిజామాబాద్ – 244
- రంగారెడ్డి – 200
- సంగారెడ్డి – 132
- జగిత్యాల – 117
- నిర్మల్ – 84
- కరీంనగర్ – 78
- ఆదిలాబాద్ – 77
- కామారెడ్డి – 70
- వరంగల్ అర్బన్ – 57
- సిద్దిపేట – 57
- మహబూబ్ నగర్ – 53
- ఖమ్మం – 52
- మంచిర్యాల – 41
- వికారాబాద్ – 36
- రాజన్న సిరిసిల్ల – 35
- సూర్యాపేట – 32
- నల్గొండ – 31
- మెదక్ – 27
- వనపర్తి – 26
- నాగర్ కర్నూల్ – 23
- పెద్దపల్లి – 20
- జయశంకర్ భూపాలపల్లి – 18
- జనగామ – 17
- కొమరం భీం ఆసిఫాబాద్ – 17
- భద్రాద్రి కొత్తగూడెం – 16
- వరంగల్ రూరల్ – 16
- జోగులాంబ గద్వాల్ – 15
- యాదాద్రి భువనగిరి – 15
- మహబూబాబాద్ – 13
- నారాయణ్ పేట్ – 12
- ములుగు – 7
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ