Home 2022
Yearly Archives: 2022
విదేశాలకు వెళ్లేందుకు ఆసక్తి ఉన్న, సమర్థులైన అభ్యర్థులందరినీ గుర్తించే ప్రక్రియ వేగవంతం చేయాలి: సీఎస్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు విదేశాలలో ఉద్యోగాలు, ఉపాధి కల్పించడానికి ప్రత్యేకంగా ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ ను ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్...
చంద్రబాబు సమక్షంలో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కాసాని జ్ఞానేశ్వర్
తెలంగాణ తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నూతన అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు...
తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన సోమా భరత్ కుమార్
తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ గా సోమా భరత్ కుమార్ ఇటీవలే నియమితులైన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు సోమా భరత్ కుమార్...
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ మేరకు గురువారం ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా మరియు...
ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్గా నేడు బాధ్యతలు చేపట్టిన కొమ్మినేని శ్రీనివాసరావు
ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గురువారం ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ ఏపీ ప్రెస్ అకాడమీ భవనంలో ఆయన ఈరోజు ఉదయం లాంఛనంగా బాధ్యతలు చేపట్టారు. ఈ...
దేశంలో గత 24 గంటల్లో 1016 కొత్త కరోనా కేసులు, యాక్టీవ్ కేసులు ఎన్నంటే?
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గుముఖం పట్టింది. కొత్తగా 1,016 పాజిటివ్ కేసులు నమోదవడంతో నవంబర్ 10, గురువారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,63,968కు చేరుకుంది....
నవంబర్ 11, 12 తేదీల్లో విశాఖలో సీఎం జగన్ పర్యటన, ప్రధాని మోదీతో కలిసి పలు కార్యక్రమాలకు హాజరు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు, ఎల్లుండి (నవంబర్ 11, 12వ తేదీల్లో) విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి పలు అభివృద్ది, శంకుస్ధాపన...
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు: టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్యకు బీజేపీ టికెట్
మరికొన్ని రోజుల్లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత ఐదు పర్యాయాలుగా అధికారంలో ఉంటున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మరోసారి అధికారం చేపట్టడానికి వ్యూహాలు రచిస్తోంది....
మునుగోడు ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం, హాజరైన మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మునుగోడు ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఈ రోజు (నవంబర్...
ఈడీ దర్యాప్తుకు సంపూర్ణ సహకారం అందిస్తా, నిజాలు తేల్చాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థలదే – మంత్రి గంగుల కమలాకర్
తెలంగాణలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు కలకలం రేపుతున్నాయి. బుధవారం ఏకకాలంలో రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ, ఈడీ సంస్థలు దాడులు చేయడం తెలిసిందే. దీనిలో భాగంగా తెలంగాణ...













































