Home 2022
Yearly Archives: 2022
డిసెంబర్ నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా రేపే ఆన్లైన్లో విడుదల, టీటీడీ ప్రకటన
డిసెంబర్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేయడంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బుధవారం ఒక ప్రకటన చేసింది. డిసెంబర్ నెలకు సంబంధించిన...
తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లులను ఆపడం లేదు, పరిశీలించడానికి సమయం పడుతుంది – గవర్నర్ తమిళిసై
తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది. తెలంగాణ ప్రభుత్వం పంపిన యూనివర్శిటీస్ కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లుపై తనకు కొన్ని సందేహాలున్నాయని, విద్యాశాఖ మంత్రి వచ్చి వాటిపై వివరణ ఇవ్వాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్...
ఎల్లుండి తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన, రామగుండంలో ఎరువుల ప్లాంట్ జాతికి అంకితం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎల్లుండి (నవంబర్ 12, శనివారం) తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రామగుండం నుంచి రాష్ట్రంలో రూ.9500 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రధాని మోదీ జాతికి...
9 నెలల్లో కోహెడ మార్కెట్ నిర్మాణానికి ప్రణాళిక, అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్లుగా వసతులు: మంత్రి నిరంజన్ రెడ్డి
కోహెడ మార్కెట్ నిర్మాణంపై తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బుధవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, 9 నెలల్లో...
F3 సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈ వీడియోలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో...
బేబీ కార్న్ కాజూ కర్రీ చేసుకోవడం ఎలా?
రెసిపీ యూట్యూబ్ ఛానెల్ లో ప్రత్యేకమైన వంట వీడియోలను అందిస్తున్నారు. భోజనప్రియులు ఎంతో ఇష్టపడే స్నాక్స్, టిఫిన్స్, భారతీయ, చైనీస్, జపనీస్ మరియు ఇటాలియన్ వంటకాలను ఎలా తయారు చేసుకోవాలో వివరిస్తున్నారు. ఈ...
గవర్నర్ తమిళిసై లేఖపై స్పందించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అన్ని సందేహాలు నివృత్తి చేస్తామని వెల్లడి
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ రాసిన లేఖ ప్రభుత్వానికి అందిందని, అందులో ఆమె వ్యక్తం చేసిన అన్ని సందేహాలను నివృత్తి చేస్తామని తెలిపారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఈ...
టీ20 ప్రపంచ కప్-2022: రేపే భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య కీలక సెమీఫైనల్ మ్యాచ్
టీ20 ప్రపంచ కప్-2022 లో భాగంగా రేపు (నవంబర్ 10, గురువారం) మధ్యాహ్నం 1.30 గంటల నుంచి అడిలైడ్ ఓవల్ గ్రౌండ్ లో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య కీలక రెండో సెమీఫైనల్...
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగించుకోవచ్చని హైకోర్టు అనుమతిచ్చిన నేపథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు...
బెంగుళూరు కెంపేగౌడ ఎయిర్ పోర్ట్ లో రూ.5000 కోట్లతో నిర్మించిన టెర్మినల్ 2 ప్రారంభించనున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 11, శుక్రవారం నాడు కర్ణాటక రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా బెంగుళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దాదాపు రూ.5000 కోట్ల వ్యయంతో నిర్మించిన టెర్మినల్-2ను ప్రధాని...














































