Home 2022
Yearly Archives: 2022
తాడేపల్లిగూడెం పేలుడు ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా
ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం తాడేపల్లిగూడెం మండలం కడియద్దలోని ఒక బాణాసంచా కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో అక్కడ పని చేస్తున్న ముగ్గురు కార్మికులు మృతి...
నేడు, రేపు విశాఖలో ప్రధాని మోదీ పర్యటన, పూర్తి షెడ్యూల్ ఇదే…
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు, రేపు (నవంబర్ 11, 12వ తేదీల్లో) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ విశాఖలో రూ.15233 కోట్ల విలువైన పలు...
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ ఏర్పాటు చేస్తే బీజేపీ నేతలకెందుకు భయం? – మంత్రి హరీశ్...
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తే రాష్ట్ర బీజేపీ నేతలకు భయమెందుకు? అని ప్రశ్నించారు మంత్రి హరీశ్ రావు. గురువారం ఆయన మరో మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి...
మోస్ట్ పాపులర్ 10 జపనీస్ స్టడీ టెక్నీక్స్ ఇవే…
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
విశాఖలో ప్రధాని మోదీ పర్యటన, భేటీ కానున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు, ఎల్లుండి (నవంబర్ 11, 12 తేదీల్లో) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విశాఖ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీతో జనసేన...
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం పరిమాణం, బరువుపై ఎలాంటి అపోహలోద్దు: టీటీడీ
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం పరిమాణం, బరువుపై ఎలాంటి అపోహలోద్దని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది. "తిరుమల శ్రీవారి...
తెలంగాణ ఏర్పడి ఎనిమిదేళ్లవుతున్నా పునర్విభజన చట్టంలోని హామీలు ఇంకా నెరవేర్చలేదు – మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లవుతున్నా ఇప్పటికీ పునర్విభజన చట్టంలోని హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. గురువారం ఆయన హైదరాబాద్లోని టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో...
యూఎస్ లో మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా ఇండో-అమెరికన్ అరుణా మిల్లర్ ఎన్నిక, కంగ్రాట్స్ చెప్పిన మంత్రి కేటీఆర్
ఇండో-అమెరికన్ రాజకీయవేత్త అరుణా మిల్లర్ అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రానికి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎన్నికై చరిత్ర సృష్టించింది. అరుణా మిల్లర్ 1964, నవంబర్ 6న హైదరాబాద్లో జన్మించారు. కాగా ఆమెకు ఏడేళ్ల వయసులో...
టీ20 వరల్డ్ కప్: సెమీస్లో భారత్ దారుణ పరాజయం, ఫైనల్లో పాకిస్థాన్తో తలపడనున్న ఇంగ్లండ్
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్కప్లో టీమిండియా దారుణ పరాజయం పాలైంది. అడిలైడ్ వేదికగా గురువారం జరిగిన రెండవ సెమీఫైనల్లో ఇంగ్లండ్ పది వికెట్ల తేడాతో ఇండియాపై అద్భుత విజయం సాధించింది. తద్వారా ఆదివారం...
2 కి.మీ నడిచి పూరీ జగన్నాథుడిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, స్వామివారికి ప్రత్యేక పూజలు
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన సొంత రాష్ట్రమైన ఒడిశాలో రెండు రోజుల పర్యటన చేస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆమె గురువారం పూరీలోని జగన్నాథుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము హెలికాఫ్టర్...














































