Home 2022
Yearly Archives: 2022
జీ-20 సమ్మిట్ కు భారతదేశం అధ్యక్షత: లోగో, థీమ్, వెబ్సైట్ను ఆవిష్కరించిన ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు (నవంబర్ 8, మంగళవారం) సాయంత్రం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా భారతదేశం యొక్క జీ-20 ప్రెసిడెన్సీ లోగో, థీమ్ మరియు వెబ్సైట్ను ఆవిష్కరించారు. జీ-20 లోగో...
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: హైకోర్టు కీలక తీర్పు, దర్యాప్తుపై స్టే ఎత్తివేత
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మంగళవారం తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ కేసులో పట్టుబడిన ముగ్గురు నిందితులపై మొయినాబాద్ పోలీసులు చేపట్టిన దర్యాప్తుపై విధించిన స్టేను...
తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై ఈ నెల 23న కేంద్ర హోంశాఖ కీలక సమావేశం
ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న విభజన సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 23న కేంద్ర హోంశాఖ కీలక సమావేశం ఏర్పాటు చేయనుంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం జనాభా...
చిరస్మరణీయుడు..శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి "చిరస్మరణీయుడు..శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి" అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. దివంగత ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రజా, రాజకీయ జీవితాన్ని విశ్లేషిస్తూ వ్యక్తిత్వ...
బాసుందీ స్వీట్ రెసిపీ తయారీ విధానం ఇదే…
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ, స్నాక్స్, డ్రింక్స్...
ఓబులాపురం మైనింగ్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి ఊరట, అభియోగాలను కొట్టివేసిన హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ కేడర్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై. శ్రీలక్ష్మికి పెద్ద ఊరట లభించింది. ఓబుళాపురం మైనింగ్ కేసు (ఓఎంసీ)లో సీబీఐ దాఖలు చేసిన ఆరోపణలను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు...
అతి త్వరలో గచ్చిబౌలిలోని శిల్ప లే అవుట్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రారంభం
హైదరాబాద్ నగరంలో మరో ఫ్లైఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. అతి త్వరలోనే గచ్చిబౌలిలోని శిల్ప లే అవుట్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని ప్రారంభించనున్నట్లు జీహెఛ్ఎంసీ కమిషనర్ ఓ ప్రకటనలో తెలిపారు. "గ్రేటర్ హైదరాబాద్ నగరం...
విశాఖలో జరుగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 లోగోను ఆవిష్కరించిన ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది విశాఖపట్నంలో నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీనికి సంబంధించిన...
బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధానమంత్రి లాల్ కృష్ణ అద్వానీ ఈ రోజు తన 95వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఎల్కే అద్వానీ బీజేపీ సహ వ్యవస్థాపకులలో ఒకరిగా ఉండడంతో పాటుగా ఎక్కువకాలం...
కాంగ్రెస్, భారత్ జోడో యాత్ర ట్విట్టర్ హ్యాండిల్స్ బ్లాక్ చేయండి.. బెంగళూరు కోర్టు కీలక ఉత్తర్వులు
కాంగ్రెస్ పార్టీ మరియు దానికి అనుబంధంగా ఉన్న 'భారత్ జోడో యాత్ర' ప్రచారానికి సంబంధించిన హ్యాండిల్స్ను తాత్కాలికంగా బ్లాక్ చేయాలని బెంగళూరు కోర్టు ట్విట్టర్ సంస్థను ఆదేశించింది. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలోని భారత్...














































