Home 2022
Yearly Archives: 2022
ఉత్తరాఖండ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం, ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
ఉత్తరాఖండ్ రాష్ట్రం 2000, నవంబర్ 9 ఏర్పడిన విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్ ఏర్పడి నేటితో 22 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు...
రాజమండ్రి వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్.. రాకపోకలకు తీవ్ర అంతరాయం, పలు రైళ్లు రద్దు
రాజమహేంద్రవరం రైల్వే యార్డు వద్ద బుధవారం తెల్లవారుజామున గూడ్స్ రైలు బోగీ పట్టాలు తప్పడంతో చెన్నై-హౌరా ప్రధాన మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అనేక రైళ్లు పాక్షికంగా మరికొన్ని రైళ్లు పూర్తిగా...
సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం
సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా (సీజే) జస్టిస్ బుధవారం ఉదయం ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ (డి.వై.చంద్రచూడ్) ప్రమాణం స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్...
జేఎన్టీయూహెచ్ బీటెక్ ఫైనలియర్ విద్యార్థులకు 15 గ్రేస్ మార్కులు అందిస్తాం – వీసీ కట్టా నరసింహారెడ్డి
జేఎన్టీయూ హైదరాబాద్లో 2018-19 విద్యాసంవత్సరానికి గాను ఇంజినీరింగ్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు గుడ్ న్యూస్. ప్రస్తుతం ఫైనలియర్ చదువుతున్న ఈ విద్యార్థులకు పరీక్షలలో గ్రేస్ మార్కులు అందించనున్నారు యూనివర్సిటీ అధికారులు. ఈ మేరకు...
తెలంగాణలో మరో 46 మందికి కరోనా పాజిటివ్, హైదరాబాద్ లోనే 26 కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 46 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో నవంబర్ 8, మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు మొత్తం కేసుల సంఖ్య 8,40,669కి చేరింది. తాజాగా నమోదైన...
దేశవ్యాప్తంగా రిజర్వేషన్లలో 50% పరిమితి ఎత్తేయాలి – బీహార్ సీఎం నితీశ్ కుమార్ డిమాండ్
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దేశవ్యాప్తంగా రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగించాలని డిమాండ్ చేశారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) 10 శాతం కోటాను సుప్రీంకోర్టు సమర్థించడంపై ఆయన మంగళవారం దీనిపై...
మరో అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
దేశంలో ఇటీవలే ఉత్తర్ ప్రదేశ్, ఒడిశా, బీహార్, ఛత్తీస్ గడ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న పలు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా ఉత్తర్ ప్రదేశ్/యూపీలో ఖాళీగా...
ధైర్యంగా నీ సమస్యను ఎదుర్కో మిత్రమా – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో సమస్య మీద ఫోకస్ చేయడం ఎలా?, పరిష్కారాలపై ఎలా దృష్టి పెట్టాలనే అంశాల గురించి వివరించారు. అలాగే భగీరథ ప్రయత్నం అంటే ఏంటో...
టీ20 ప్రపంచ కప్-2022: రేపే న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్ల మధ్య మొదటి సెమీఫైనల్
టీ20 ప్రపంచ కప్-2022 లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్, భారత్, పాకిస్థాన్ జట్లు సెమీఫైనల్స్ కు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపు (నవంబర్ 9, బుధవారం) మధ్యాహ్నం 1.30 గంటల నుంచి...
దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టులతో కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకున్నాం – మంత్రి జగదీశ్ రెడ్డి
దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టులతో కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి. మంగళవారం ఆయన సీపీఐ నేతలతో సమావేశమయ్యారు. మునుగోడులో ఘనవిజయం...













































