Home 2022
Yearly Archives: 2022
దేశంలో కొత్తగా 625 మందికి కరోనా పాజిటివ్, 14 వేలకు చేరుకున్న యాక్టీవ్ కేసులు
దేశంలో కరోనా మహమ్మారి పూర్తి అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 625 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,62,141 కు చేరుకుంది. దేశంలో...
ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతకు గురైనవారికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించిన పవన్ కళ్యాణ్
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేతకు గురైనవారికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లక్ష రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్...
నిజాం కాలేజ్ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థినుల ఆందోళనపై స్పందించిన మంత్రి కేటీఆర్, కీలక సూచనలు
తెలంగాణ మంత్రి కేటీఆర్ నిజాం కాలేజ్ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థినుల ఆందోళనపై స్పందించారు. హాస్టల్ కేటాయింపుకు సంబంధించి నిజాం కాలేజ్ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థినులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. క్యాంపస్లో...
తెలంగాణ రాష్ట్రంలో 14 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ
తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్లు జరిగాయి. పలు జిల్లాలకు సంబంధించి మొత్తం 14 మంది అదనపు కలెక్టర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు సోమవారం నాడు రాష్ట్ర ప్రభుత్వ...
రాజ్యసభ నూతన స్టాండింగ్ కమిటీల నియామకం.. చోటు దక్కించుకున్న పలువురు తెలుగు రాష్ట్రాల ఎంపీలు
రాజ్యసభ వ్యవహారాలకు సంబంధించి నూతన స్టాండింగ్ కమిటీల నియామకం జరిగింది. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ నవంబర్ 2వ తేదీన తీసుకున్న నిర్ణయం మేరకు తాజాగా వివరాల బులెటిన్ ను విడుదల చేశారు....
తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ ఛైర్మన్ గా సోమా భరత్ కుమార్
తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ గా సోమా భరత్ కుమార్ ను నియమిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు సోమా...
నేడే చంద్రగ్రహణం.. తెలుగు రాష్ట్రాలలో ఆలయాల మూసివేత
ఈ సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం నేడు ఏర్పడనుంది. మంగళవారం మధ్యాహ్నం గం.2.39 ని. నుంచి సాయంత్రం గం.6.30 ని.ల వరకు చంద్రగ్రహణం కొనసాగనుంది. అయితే భారతదేశంలో మాత్రం ఈ చంద్రగ్రహణం భారత కాలమానం...
ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన సినీనటుడు అలీ
ప్రముఖ సినీనటుడు అలీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమిస్తూ ఇటీవలే ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అలీ ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా...
భారతదేశ శక్తిని ఆ రోజుల్లోనే ప్రపంచానికి తెలియజేసిన గొప్ప వ్యక్తి చాణిక్యుడు – డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ వీడియోలో భారతీయ రాజకీయ శాస్త్రవేత్త, ఆర్థికవేత్త చాణిక్యుడు గురించి మాట్లాడారు. భారతదేశ శక్తిని ఆ రోజుల్లోనే చాణిక్యుడు ప్రపంచానికి తెలియజేశాడని చెప్పారు. చాణిక్యుడి...
భారత్ యొక్క జీ-20 ప్రెసిడెన్సీ లోగో, థీమ్, వెబ్సైట్ను రేపు ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ
భారతదేశం 2022, డిసెంబర్ 1 నుండి జీ-20 ప్రెసిడెన్సీ/జీ-20 సభ్య దేశాల గ్రూప్ అధ్యక్ష పదవి చేపట్టనున్న విషయం తెలిసిందే. అలాగే భారత్ తొలిసారిగా 2023లో జీ-20 సమ్మిట్ కు ఆతిథ్యం ఇవ్వనుంది....















































