Home 2022
Yearly Archives: 2022
పవన్ కళ్యాణ్ ను అనుసరిస్తున్న అనుమానాస్పద వాహనాలు, ఇంటి వద్ద సైతం సంచారం: నాదెండ్ల మనోహర్
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను అనుమానాస్పద వ్యక్తులు ఈ మధ్య ఎక్కువగా అనుసరిస్తున్నారని జనసేన నేత, పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం నాదెండ్ల...
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్ట్, ఖండించిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అరెస్ట్ అయ్యారు. ఈ మేరకు ఆయనను రాజమండ్రి సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం తెల్లవారుజామున అయ్యన్నపాత్రుడి ఇంటిని పోలీసులు...
మునుగోడులో ప్రారంభమైన ఉపఎన్నిక పోలింగ్
నల్గొండ జిల్లాలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, సాయంత్రం ఆరు గంటలకు ముగియనుంది. పోలింగ్ ప్రక్రియలో భాగంగా మొత్తం 298 పోలింగ్...
బల్కాపూర్ నాలా సమస్యపై మిలటరీ అధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ బుధవారం బీఆర్కేఆర్ భవన్లో సీనియర్ మున్సిపల్ అధికారులు, రక్షణ అధికారులతో సమావేశం నిర్వహించారు. నగరంలోని మిలటరీ ప్రాంతం గుండా వెళుతున్న బల్కాపూర్...
ఈనెల 11న విశాఖ పర్యటనకు రానున్న ప్రధాని మోదీ, పూర్తి షెడ్యూల్ ఇదే
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 11న విశాఖపట్నం పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ రెండు రోజుల...
రెండో పెళ్లి చేసుకుంటే, మొదటి భర్త పెన్షన్ వస్తుందా? రాదా? – న్యాయవాది రమ్య విశ్లేషణ
సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన...
విరాటపర్వం సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 208వ పాఠంలో ఉడుగుల వేణు దర్శకత్వంలో...
తెలంగాణలో కొత్తగా 70 మందికి కరోనా పాజిటివ్, 20 జిల్లాల్లో జీరో కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం పూర్తిగా అదుపులోనే ఉంది. కొత్తగా 70 పాజిటివ్ కేసులు నమోదవడంతో నవంబర్ 2, బుధవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 8,40,345...
రేపే మునుగోడు ఉపఎన్నిక పోలింగ్, అన్ని ఏర్పాట్లు సిద్ధం
నల్గొండ జిల్లాలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో రేపు (నవంబర్ 3, గురువారం) జరగనున్న ఉప ఎన్నిక పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. పోలింగ్ కు సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు....
ఇన్-సిటు స్లమ్ రిహాబిలిటేషన్ ప్రాజెక్ట్: ఢిల్లీలోని కల్కాజీలో 3024 కొత్త ఫ్లాట్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో 'ఇన్-సిటు స్లమ్ రిహాబిలిటేషన్ ప్రాజెక్ట్' కింద మురికివాడల నివాసితుల పునరావాసం కోసం నిర్మించిన 3024 కొత్త ఈడబ్ల్యూఎస్ ఫ్లాట్లను...













































