Home 2022
Yearly Archives: 2022
బంగ్లాదేశ్ తో జరిగే టెస్ట్, వన్డే సిరీస్ లకు భారత్ జట్టును ప్రకటించిన బీసీసీఐ
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య డిసెంబర్ 4, 7, 10 తేదీల్లో మూడు వన్డేల సిరీస్, డిసెంబర్ 14-18, 22-26 మధ్య రెండు టెస్టుల సిరీస్ బంగ్లాదేశ్ దేశంలో జరగనుంది. ఈ నేపథ్యంలో...
గుర్తుపెట్టుకోవాల్సినవి మరిచిపోతున్నావా? – Raja Faith Ministries
“Raja Faith Ministries” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పాస్టర్ రాజా హెబెల్ బైబిల్ గురించి వివరణాత్మక వీడియోలను అందిస్తున్నారు. ప్రేరణ కోసం మరియు ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వాన్ని కోరుతూ, బైబిల్ ఆలోచనలను ఆచరణీయమైన...
మునుగోడు ఉపఎన్నిక ప్రచారం రేపటితో బంద్, స్థానికేతరులు నియోజకవర్గాన్ని వీడాలి – సీఈఓ వికాస్ రాజ్
మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి రేపటితో (మంగళవారం) తెర పడుతుందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్ రాజ్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన సోమవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు....
విజయం, ఓటమి, లవ్, పేరెంటింగ్ ప్రశ్నలపై డా.బీవీ పట్టాభిరామ్ సమాధానాలివే…
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో విజయం, ఓటమి, లవ్, పేరెంటింగ్ వంటి అంశాలకు సంబంధించి వీక్షకులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ క్యూ...
ఏపీలో ఎమ్మెల్యే నుంచి నామినేటెడ్ పదవుల వరకూ సీఎం జగన్ మాకు ప్రాధాన్యం ఇచ్చారు – వైసీపీ కాపు...
ఆంధ్రప్రదేశ్లో రానున్న ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగుదేశం మరియు జనసేన మధ్య ఎన్నికల పొత్తు ఉండొచ్చన్న ఊహాగానాల మధ్య అధికార పార్టీ ప్రత్యేక రాజకీయ వ్యూహాన్ని రచించేందుకు సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం వైఎస్సార్సీపీకి...
న్యూజిలాండ్ తో వన్డే, టీ20 సిరీస్: భారత్ జట్టు ప్రకటన, వన్డే కెప్టెన్ గా శిఖర్ ధావన్, టీ20...
భారత్ క్రికెట్ జట్టు త్వరలో న్యూజిలాండ్ లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నవంబర్ 18, 20, 22వ తేదీల్లో 3 టీ20ల సిరీస్,...
ప్రతిష్టాత్మక కేంద్ర హోంశాఖ మెడల్స్ గెలుచుకున్న 13 మంది తెలంగాణ పోలీసులు, అవార్డులకు ఎంపికైంది వీరే
2022 సంవత్సరానికి గానూ 'కేంద్ర హోం మంత్రి స్పెషల్ ఆపరేషన్ మెడల్' కోసం ఐదు రాష్ట్రాలకు చెందిన 63 మంది పోలీసు సిబ్బందిని ఎంపిక చేశారు. ఈ మేరకు ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు...
గుజరాత్ లోని మోర్బీలో సస్పెన్షన్ బ్రిడ్జి కూలిన ప్రాంతాన్ని రేపు పరిశీలించనున్న ప్రధాని మోదీ
గుజరాత్ రాష్ట్రంలోని మోర్బీ పట్టణంలో మచ్చూ నదిపై సస్పెన్షన్ బ్రిడ్జి కూలిన ఘటనలో 134 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోర్బీలో సస్పెన్షన్ బ్రిడ్జి కూలిన ప్రాంతాన్ని ప్రధానమంత్రి...
ఏపీ మాజీ మంత్రి నారాయణకు షాక్, పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో బెయిల్ రద్దు
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకులు నారాయణకు షాక్ తగిలింది. ఏపీలో ఈ ఏడాది వెలుగుచూసిన పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనలో ఆయన బెయిల్ పిటిషన్ రద్దు అయింది. ఈ...
టీఆర్ఎస్ పార్టీతో ఎలాంటి పొత్తు ఉండదు, భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీతో ఎలాంటి పొత్తు ఉండదని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రస్తుతం రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర' జరుగుతున్న విషయం తెలిసిందే....














































