Home 2022
Yearly Archives: 2022
సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం, నవంబర్, డిసెంబర్ 2022లో 100 స్పెషల్ ట్రైన్స్ పొడిగింపు
దక్షిణ మధ్య రైల్వే (సౌత్ సెంట్రల్ రైల్వే) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణీకుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి 2022 నవంబర్, డిసెంబర్ నెలల్లో 100 స్పెషల్ ట్రైన్స్ ను పొడిగిస్తున్నట్టు ప్రకటించింది....
డ్రై ఫ్రూట్ చక్కర పొంగలి తయారుచేసుకోవడం ఎలా?
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ, స్నాక్స్, డ్రింక్స్...
అయోధ్య రామమందిరంలోకి 2024 జనవరి నుంచి భక్తులకు అనుమతి – శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్
అయోధ్యలో నూతనంగా నిర్మిస్తున్న రామ మందిరాన్ని ఎప్పుడెప్పుడు దర్శిద్దామా అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న వారికి శుభవార్త. రామమందిరంలోకి 2024 జనవరి నుంచి భక్తులకు అనుమతి ఉండనుంది. ఈ మేరకు శ్రీ...
మనసు పాడుచేసే వారిని దూరంగా ఉంచడం ఎలా? – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ వీడియోలో “మనసు పాడుచేసే ఆత్మీయులు” అనే అంశంపై మాట్లాడారు. ప్రస్తుతం మనిషికి స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు, సంఘం, తన కులం ఇలా రకరకాలుగా బంధాలు పేరుకుపోయానని...
బహుజన స్ఫూర్తి ప్రధాతలపై జాతీయ సదస్సు – తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్
బహుజనులకు అండగా నిలిచి సామాజిక ఉద్యమాలు నిర్మిస్తూ, సాహిత్య సాంస్కృతిక చరిత్రలను సృష్టించిన సాహిత్య సాంస్కృతిక సామాజిక యోధుల చరిత్రలను నమోదు చేసుకోవడం శుభపరిణామమని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్...
అమరావతి రైతుల పాదయాత్ర మళ్ళీ కొనసాగుతుందన్న నమ్మకం లేదు – మంత్రి బొత్స సత్యనారాయణ
ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన 'మహా పాదయాత్ర'పై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన పలు ప్రభుత్వ కార్యక్రమాలపై సమీక్షా సమావేశాలు...
ఏపీ ప్రభుత్వం కీలక ఉతర్వులు.. అల్లూరి జిల్లాలో కొత్తగా చింతూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉతర్వులు జారీ చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొత్తగా చింతూరు రెవెన్యూ డివిజన్ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని...
తమిళ్ ఫిల్మ్ తో మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్ ప్రొడక్షన్లోకి అడుగుపెడుతున్న ధోనీ ఎంటర్టైన్మెంట్
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి చెందిన నిర్మాణ సంస్థ ధోని ఎంటర్టైన్మెంట్ ఒక తమిళ సినిమాతో మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్ ప్రొడక్షన్లోకి అడుగుపెట్టింది. ఈ మేరకు ధోనీ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్...
రేపు నాగోల్ ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నగరంలో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. ఎస్.ఆర్.డి.పిలో భాగంగా రూ.143.58 కోట్ల వ్యయంతో 990 మీటర్ల పొడవున నిర్మించిన నాగోల్ ఫ్లైఓవర్ను రేపు (అక్టోబర్ 26, బుధవారం) రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు,...
బ్రిటన్ ప్రధాన మంత్రిగా రిషి సునాక్ను నియమించిన కింగ్ ఛార్లెస్-3
సోమవారం అత్యధిక కన్జర్వేటివ్ ఎంపీల మద్దతు పొందిన తర్వాత రిషి సునాక్ బ్రిటన్ ప్రధానమంత్రి రేసులో గెలిచిన విషయం తెలిసిందే. ఇటీవలి వరకూ ప్రధాని లిజ్ ట్రస్ గురువారం రాజీనామా చేయడంతో యునైటెడ్...















































