దక్షిణ మధ్య రైల్వే (సౌత్ సెంట్రల్ రైల్వే) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణీకుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి 2022 నవంబర్, డిసెంబర్ నెలల్లో 100 స్పెషల్ ట్రైన్స్ ను పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా నడిచే రైళ్లు ఎక్కువగా ఉన్నాయి.
నవంబర్, డిసెంబర్ 2022లో 100 స్పెషల్ ట్రైన్స్ పొడిగింపు:
- నవంబర్ 6 నుండి 27 వరకు – తిరుపతి – ఔరంగాబాద్ (సర్వీసులు- 4)
- నవంబర్ 7 నుండి 28 వరకు – ఔరంగాబాద్ – తిరుపతి (సర్వీసులు- 4)
- నవంబర్ 4 నుండి డిసెంబర్ 30 వరకు – తిరుపతి – అకోలా (సర్వీసులు- 9)
- నవంబర్ 6 నుండి జనవరి 1, 2023 – అకోలా – తిరుపతి (సర్వీసులు- 9)
- నవంబర్ 7 నుండి 28 వరకు – హైదరాబాద్ – తిరుపతి (సర్వీసులు- 4)
- నవంబర్ 8 నుండి 29 వరకు – తిరుపతి – హైదరాబాద్ (సర్వీసులు- 4)
- నవంబర్ 4 నుండి 25 వరకు – విజయవాడ – నాగర్సోల్ (సర్వీసులు- 4)
- నవంబర్ 5 నుండి 26 వరకు – నాగర్సోల్ – విజయవాడ (సర్వీసులు- 4)
- నవంబర్ 8 నుండి డిసెంబర్ 27 వరకు – కాజీపేట – తిరుపతి (సర్వీసులు- 8)
- నవంబర్ 8 నుండి డిసెంబర్ 27 వరకు – తిరుపతి – కాజీపేట (సర్వీసులు- 8)
- నవంబర్ 2 నుండి నవంబర్ 30 వరకు – కాకినాడ టౌన్ – లింగంపల్లి (సర్వీసులు- 13)
- నవంబర్ 3 నుండి డిసెంబర్ 1 వరకు – లింగంపల్లి – కాకినాడ టౌన్ (సర్వీసులు- 13)
- నవంబర్ 6 నుండి డిసెంబర్ 25 వరకు – మచిలీపట్నం – సికింద్రాబాద్ (సర్వీసులు- 8)
- నవంబర్ 6 నుండి డిసెంబర్ 25 వరకు సికింద్రాబాద్ – మచిలీపట్నం (సర్వీసులు- 8).
In order to clear the extra rush of passengers, South Central Railway extended the run of the following
100 #SpecialTrains during November & December’2022 as detailed below: pic.twitter.com/hG3pME0uSq— South Central Railway (@SCRailwayIndia) October 25, 2022
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY