Home 2022
Yearly Archives: 2022
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: 40 మంది బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా ఇదే…
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మొదలయింది. రాష్ట్రంలోని 68 అసెంబ్లీ స్థానాలకు గానూ ఒకే విడతలో నవంబర్ 12వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే షెడ్యూల్...
దేశంలో మరో 2,112 కరోనా కేసులు నమోదు, కేరళ, మహారాష్ట్రలోనే అధికం
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 2,122 పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 4,46,40,748 కు చేరుకుంది. అలాగే కరోనాతో మరో నలుగురు...
జనసేన అధినేత పవన్ కల్యాణ్కు నోటీసులు జారీ చేసిన ఏపీ మహిళా కమిషన్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ సమావేశంలో మాట్లాడిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెనుదుమారాన్నే రేపాయి. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్కు ఏపీ మహిళా కమిషన్...
అమరావతే నిలుస్తుంది, అమరావతే గెలుస్తుంది, ఇదే ఫైనల్ – టీడీపీ అధినేత చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే నిలుస్తుంది, అమరావతే గెలుస్తుంది, ఇదే ఫైనల్ అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగిన రోజు సందర్భంగా చంద్రబాబు ట్విట్టర్...
మునుగోడు ఉపఎన్నిక ఫలితంపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణవ్యాప్తంగా ఇప్పుడు అందరి చూపు మునుగోడుపైనే ఉంది. అన్ని ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ప్రతి పార్టీ తమ అభ్యర్థి గెలుపుపై పూర్తి నమ్మకంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మునుగోడు ఫలితంపై భువనగిరి...
టీ20 ప్రపంచ కప్-2022: నేటి నుంచే సూపర్-12 రౌండ్ ప్రారంభం, రేపే భారత్, పాక్ మధ్య కీలక పోరు
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న టీ20 ప్రపంచ కప్-2022 కీలక సమరం నేటితో ప్రారంభం కానుంది. టీ20 ప్రపంచ కప్-2022 అక్టోబర్ 16 నుండి ఆస్ట్రేలియాలో ప్రారంభం కాగా అక్టోబర్ 21...
ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్లు జరిగాయి. మొత్తం నలుగురు అధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం నాడు ప్రస్తుతం రాష్ట్ర...
అమరావతి రైతుల కీలక నిర్ణయం, పోలీసుల తీరుకు నిరసనగా ‘మహా పాదయాత్ర’ తాత్కాలికంగా నిలిపివేత
ఆంధ్రప్రదేశ్లోని అమరావతి రైతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా 'మహా పాదయాత్ర' తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు శనివారం రాజధాని జేఏసీ నేతల సమావేశంలో నిర్ణయించారు. పోలీసులు తమను...
తెలంగాణ కరోనా : కొత్తగా 81 పాజిటివ్ కేసులు నమోదు, యాక్టీవ్ కేసులు 543
తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 543 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కోత్తగా 81 పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 21, శుక్రవారం సాయంత్రం 5:30 గంటల...
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు షాక్.. ఐదేళ్లపాటు నిషేధం విధించిన ఈసీ
పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్పై ఆ దేశ ఎన్నికల కమిషన్ ఐదేళ్లపాటు అనర్హత వేటు వేసింది. నేటినుంచి మరో ఐదేళ్ల వరకు ఏ విధమైన ప్రభుత్వ పదవులను చేపట్టరాదని ఆదేశించింది....















































