Home 2022
Yearly Archives: 2022
దేశంలోని రైతులకు గుడ్ న్యూస్, ఆరు రకాల రబీ పంటలపై కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం
దేశంలోని రైతులకు గుడ్ న్యూస్ అందింది. దేశవ్యాప్తంగా 2023-24 మార్కెటింగ్ సీజన్లో ఆరు రకాల రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంగళవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర...
బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా నియమితుడైన భారత మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ
భారత మాజీ క్రికెటర్ మరియు 1983 ప్రపంచకప్ విజేత జట్టు సభ్యుడు రోజర్ బిన్నీ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) 36వ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ముంబైలో జరిగిన...
వైఎస్సార్సీపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఎస్సార్సీపీ నేతలపై తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో మంగళవారం పార్టీ నేతలు, శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ...
దేశంలో 2 వేలలోపే కొత్త కరోనా కేసులు, 219.37 కోట్లు దాటిన వ్యాక్సిన్ డోసుల పంపిణీ
దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 2 వేలలోపే కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 2,27,207 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,542 మందికి పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మొత్తం...
సూర్య గ్రహణం నేపథ్యంలో అక్టోబర్ 25వ తేదీన యాదాద్రి ఆలయం మూసివేత
అక్టోబర్ 25, మంగళవారం నాడు సూర్య గ్రహణం ఏర్పడనున్న నేపథ్యంలో ఆ రోజున యాదాద్రి ఆలయాన్ని మూసివేస్తున్నట్లుగా ఆలయ అధికారులు ప్రకటించారు. సూర్యగ్రహణం కారణంగా అక్టోబర్ 25, మంగళవారం ఉదయం 8:50 గంటల...
మునుగోడు ఉపఎన్నిక: జోరు పెంచిన బీజేపీ, నేటినుంచి ప్రచారంలోకి బండి సంజయ్
మునుగోడు ఉపఎన్నికలు తెలంగాణలోని అన్ని ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన ప్రచారాన్ని నేటినుంచి మరింత ఉధృతం చేయనుంది....
ఏపీలో నేటి నుంచి నాలుగురోజుల పాటు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ‘భారత్ జోడో యాత్ర’ అక్టోబర్ 18, మంగళవారం ఉదయం ఏపీలోని కర్నూల్ జిల్లాలోకి ప్రవేశించింది. అక్టోబర్ 18 నుంచి అక్టోబర్...
కడప జిల్లా పర్యటనలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కడప సెంట్రల్ జైలులో ఉన్న ప్రొద్దుటూరు టీడీపీ ఇన్చార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డిని పరామర్శించనున్నారు....
సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నియామకం
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా (సీజే) జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ (డి.వై.చంద్రచూడ్) నియమితులు అయ్యారు. సుప్రీంకోర్టు 50వ సీజేగా జస్టిస్ డి.వై.చంద్రచూడ్ పేరును ఇటీవలే ప్రస్తుత సీజేఐ జస్టిస్ యు.యు.లలిత్ కేంద్రానికి...
గ్రూప్- 1 ప్రిలిమ్స్లో కటాఫ్ మార్కులపై స్పష్టత ఇచ్చిన టీఎస్పీఎస్సీ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటిసారిగా అక్టోబర్ 16న టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్-1 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 503 పోస్టులకు 2 లక్షల 86 వేల 51 మంది పరీక్ష రాశారు....












































