Home 2022
Yearly Archives: 2022
విశాఖ చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పార్టీ నేతలు, జన సైనికులతో భారీ ర్యాలీ
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మూడు రోజుల పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం విశాఖపట్నంకు చేరుకున్నారు. ముందుగా విశాఖపట్నం విమానాశ్రయం చేరుకున్న పవన్ కళ్యాణ్ కు భారీగా తరలివచ్చిన పార్టీ నేతలు,...
విశాఖలో హైటెన్షన్.. విమానాశ్రయం వద్ద వైసీపీ నేతల కార్లపై రాళ్ల దాడి
శనివారం విశాఖపట్నంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈరోజు నగరంలో జేఏసీ ఆధ్వర్యంలో 'విశాఖ గర్జన' ర్యాలీ, భారీ బహిరంగ సభ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖ గర్జన ర్యాలీలో...
ఏపీకి వచ్చే వారంలో సూపర్ సైక్లోన్ ముప్పు.. ముందే జాగ్రత్త పడాలని ప్రభుత్వానికి చంద్రబాబు సూచన
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కీలక సూచన చేశారు. వచ్చే వారం ఆంధ్రప్రదేశ్కు సూపర్ సైక్లోన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిందని, ఈ నేపథ్యంలో...
అమూల్ పాల ధర మరోసారి లీటరుకు రూ.2 పెంపు, గుజరాత్ మినహా అన్ని రాష్ట్రాల్లో అమలు
దేశంలో అమూల్ బ్రాండ్ పాల ధరలు మరోసారి పెరిగాయి. గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ అమూల్ బ్రాండ్ పేరుతో పాలు మరియు పాల ఉత్పత్తులను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా గుజరాత్...
ఆసియా కప్ 2022: ఫైనల్లో శ్రీలంకపై భారత్ మహిళల జట్టు ఘనవిజయం, 7వ సారి టైటిల్ కైవసం
ఏసీసీ ఉమెన్స్ టీ20 ఆసియా కప్-2022 టైటిల్ ను భారత్ జట్టు గెలుచుకుంది. శనివారం సిల్హెట్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో శ్రీలంక జట్టుతో జరిగిన ఫైనల్లో భారత్ మహిళల జట్టు అద్భుత ప్రదర్శన...
ప్రొఫెసర్ సాయిబాబాకు సుప్రీంలో షాక్.. జైలు నుంచి విడుదల చేయాలన్న బాంబే హైకోర్టు తీర్పుపై స్టే
ఢిల్లీ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో నమోదైన కేసులో ఆయనతో పాటు మరో నలుగురు నిర్దోషులని, బాంబే హైకోర్టు శుక్రవారం ఇచ్చిన...
గ్రాండ్ సక్సెస్ అయిన విశాఖ గర్జన ర్యాలీ.. భారీగా హాజరైన వైఎస్సార్సీపీ శ్రేణులు, ఏపీ మంత్రుల కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులకు మద్దతుగా అధికార వికేంద్రీకరణపై జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) 'విశాఖ గర్జన' పేరుతో నేడు వైజాగ్లో చేపట్టిన 3.5 కి.మీ మెగా ర్యాలీ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ...
అక్టోబర్ 17న పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్-2022, పీఎం కిసాన్ 12వ విడత నిధులు విడుదల
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం యొక్క పన్నెండవ విడత నిధులు అక్టోబర్ 17, సోమవారం విడుదల కానున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పాటుగా జరిగే “పీఎం...
టీ20 ప్రపంచ కప్: ఐసీసీ ఆధ్వర్యంలో కెప్టెన్స్ డే కార్యక్రమం, ఒకే ఫ్రేమ్లో 16 జట్ల కెప్టెన్లు
క్వాలిఫయర్స్లో నమీబియాతో శ్రీలంక స్క్వేర్ చేయడంతో టీ20 ప్రపంచకప్ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మెగా టోర్నమెంట్ ముందు ఐసీసీ ఆధ్వర్యంలో కెప్టెన్స్ డే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో...
దేశంలో గత 24 గంటల్లో 2430 కొత్త కరోనా కేసులు, యాక్టీవ్ కేసులు ఎన్నంటే?
దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. కొత్తగా 2,430 పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 15, శనివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,26,427 కు...












































