Home 2022
Yearly Archives: 2022
మహిళల ఆసియా కప్ 2022: తొలి మ్యాచ్లో శ్రీలంకపై భారత్ ఘనవిజయం.. రాణించిన జెమీమా, హేమలత
మహిళల ఆసియా కప్లో భాగంగా భారత్ తన తొలి మ్యాచ్లో శ్రీలంకపై ఘనవిజయం సాధించింది. ఇంగ్లండ్పై సిరీస్ విజయంతో ఫుల్ జోష్లో ఉన్న భారత మహిళల జట్టు ఈ మ్యాచ్ లోనూ అదే...
సెప్టెంబర్ లో రూ.1,47,686 కోట్ల జీఎస్టీ వసూళ్లు, గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 26 శాతం ఎక్కువ
దేశంలో సెప్టెంబర్ నెలలో రూ.1,47,686 కోట్ల గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్టీ) వసూళ్లు నమోదయ్యాయి. 2022 మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఇలా వరుసగా ఏడు నెలల్లో రూ.1.40...
సీఎం జగన్ కన్నా గొప్ప పరిపాలన అందించామని టీడీపీ నేతలు చెప్పగలరా? – మంత్రి అంబటి రాంబాబు
ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తెలుగుదేశం పార్టీ (టీడీపీ)పై మరియు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ కన్నా తమ హయాంలో గొప్ప...
హైదరాబాద్లో ‘అల్లు స్టూడియోస్’ను ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి, హాజరైన అల్లు అర్జున్
దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన తనయుడు,ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ హైదరాబాద్ శివార్లలోని కోకా పేట్లో 10 ఎకరాల సువిశాల...
తెలంగాణలో రేపటి నుంచే ఇంటర్ కాలేజీలకు దసరా సెలవులు, అక్టోబర్ 10న పున:ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్/జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు దసరా పండుగ సెలవులను ప్రకటించారు. తిరిగి అక్టోబర్ 10, సోమవారం నుండి ఇంటర్ కాలేజీలు ప్రారంభం...
5G సేవలు ప్రారంభం, వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశానికి ఈరోజు ప్రత్యేకమైన రోజు: పీఎం మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం న్యూ ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో 5G సేవలను ప్రారంభించారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) ఆరవ ఎడిషన్ను కూడా ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు...
తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రులు ఈరోజు తిడతారు, రేపు పథకాలకు అవార్డులిస్తారు – సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కేంద్ర మంత్రులపై మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వాన్ని ఈరోజు తిడతారని, రేపు మళ్ళీ వారే మన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అద్భుతమైనవంటూ ఢిల్లీలో అవార్డులు ఇస్తుంటారని...
జంటనగరాల్లో కొత్త రూల్స్.. ట్రాఫిక్ ఉల్లంఘనలపై పోలీసుల కొరడా, ఇకపై గీతదాటితే..
జంటనగరాల్లో ట్రాఫిక్ సమస్యలు తీర్చడానికి పోలీసులు రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నారు. దీనిలో భాగంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నగరంలో రోప్ (రిమూవల్ ఆప్ అబ్స్ట్రిక్టివ్ పార్కింగ్ అండ్ ఎంక్రోచ్మెంట్) పేరుతో కొత్త రూల్స్ని...
దేశంలో 3,805 కొత్త కరోనా కేసులు నమోదు, రికవరీ రేటు 98.73 శాతం
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 3,805 పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 4,45,91,112 కు చేరుకుంది. అలాగే కరోనాతో మరో 26...
దేశంలో 5G సేవలను ప్రారంభించిన ప్రధాని మోదీ
దేశంలో కొత్త సాంకేతిక శకం మొదలైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు అక్టోబర్ 1, శనివారం ఉదయం న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లో 5G సేవలను ప్రారంభించారు. ముందుగా ఇండియా మొబైల్ కాంగ్రెస్...















































