Home 2022
Yearly Archives: 2022
తెలంగాణలో 50 లక్షలు దాటిన డయాలసిస్ సెషన్లు – వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్రంలో కిడ్నీ రోగులకు డయాలసిస్ సేవలను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో డయాలసిస్ సెషన్లు కొత్త మైలురాయిని అధిగమించాయి. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు...
గాంధీభవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి.. ‘వార్ రూం’పై పోలీసుల దాడికి నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు ధర్నా
హైదరాబాద్ లోని గాంధీభవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా 'వార్ రూం', కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంపై పోలీసుల దాడులు చేయడంపై ఆ పార్టీ...
దేశంలో మరో 152 మందికి కరోనా పాజిటివ్, 3846 చేరుకున్న యాక్టీవ్ కేసులు
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో మరో 152 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,75,247 కు చేరుకుంది. ముఖ్యంగా గత 24 గంటల్లో కేరళ (45),...
ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
దేశ రాజధాని ఢిల్లీలోని సర్దార్పటేల్ మార్గ్ లో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ జాతీయ కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేడు (డిసెంబర్ 14, బుధవారం) ఘనంగా...
హైదరాబాద్ లో బాష్ గ్లోబల్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ స్మార్ట్ క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం ఉదయం హైదరాబాద్లో బాష్ సాఫ్ట్వేర్ స్మార్ట్ క్యాంపస్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, బాష్ గ్లోబల్ సాఫ్ట్వేర్...
నిరహార దీక్ష వలన ఆరోగ్యం దెబ్బతింది, సంక్రాంతి తర్వాత పాదయాత్ర కొనసాగిస్తా – వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల
నిరహార దీక్ష వలన తన ఆరోగ్యం దెబ్బతిందని, కొద్దీ రోజులు విశ్రాంతి తీసుకుని సంక్రాంతి పండుగ తర్వాత తిరిగి పాదయాత్ర కొనసాగిస్తానని ప్రకటించారు వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల. బుధవారం ఆమె హైదరాబాద్...
మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఉదయనిధి స్టాలిన్, తండ్రి సీఎం స్టాలిన్ కేబినెట్లో చోటు
తమిళనాడులో రాజకీయాలలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. నాలుగు సంవత్సరాల క్రితం రాజకీయ అరంగేట్రం చేసిన డీఎంకే అధినేత కుటుంబానికి చెందిన వారసుడు, ఉదయనిధి స్టాలిన్ బుధవారం తన తండ్రి, తమిళనాడు ముఖ్యమంత్రి...
రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొన్న ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్
కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ప్రస్తుతం ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో రాజస్థాన్ రాష్ట్రంలో కొనసాగుతోంది. రాహుల్ భారత్ జోడో యాత్ర...
హైదరాబాద్: ఆదిభట్ల యువతి కిడ్నాప్ కేసులో కీలక మలుపు, ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి గోవాలో అరెస్ట్
తెలంగాణవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆదిభట్ల యువతి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు, 'మిస్టర్ టీ' వ్యవస్థాపకుడు నవీన్ రెడ్డిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఇన్ని రోజులు పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న...
సుప్రీంకోర్టు జడ్జిలుగా ఐదుగురు పేర్లు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిన కొలీజియం
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం డిసెంబర్ 13, మంగళవారం నాడు సుప్రీంకోర్టుకు న్యాయమూర్తులుగా(జడ్జిలు) నియామకం కోసం ఐదుగురు పేర్లను సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు కొలీజియం మంగళవారం...














































