Home 2022
Yearly Archives: 2022
ఏపీ బీజేపీకి షాక్.. పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు
ఏపీ బీజేపీకి షాక్. బీజేపీ సభ్యత్వానికి మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజుకి తన రాజీనామా లేఖను పంపించారు. వ్యక్తిగత...
జమైకా పర్యటనకు వెళ్లిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.. కింగ్స్టన్లో ప్రవాస భారతీయుల ఘన స్వాగతం
నాలుగు రోజుల జమైకా పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కింగ్స్టన్లోని నార్మన్ మ్యాన్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. జమైకాలో భారత రాష్ట్రపతి పర్యటించడం ఇదే తొలిసారి. దీంతో తొలిసారిగా తమ దేశం...
ఏలూరులో రూ. 3,758 కోట్ల మొదటి విడత ‘వైఎస్సార్ రైతు భరోసా 2022-23’ నిధులు విడుదల చేసిన సీఎం...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ఏలూరు జిల్లా పర్యటనకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం లోని చింతలపాటి మూర్తి రాజు డిగ్రీ కాలేజీలో...
మసాలా వెజెటబుల్ ఓట్స్ తయారుచేసుకోవడం ఎలా?
Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా...
జాకబ్సన్ రిలాక్సేషన్ టెక్నీక్ ఏంటి? – డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “జాకబ్సన్ రిలాక్సేషన్ టెక్నీక్” గురించి వివరించారు. జాకబ్సన్ రిలాక్సేషన్ టెక్నీక్ మరింత నమ్మకంగా, ప్రభావవంతంగా మరియు విజయాన్నీ సాధించిపెట్టేలా రూపకల్పన...
నేపాల్ లో పర్యటించిన ప్రధాని మోదీ, బుద్ధ జయంతి కార్యక్రమానికి హాజరు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం నేపాల్ దేశంలో పర్యటిస్తున్నారు. నేపాల్ ప్రధానమంత్రి షేర్ బహదూర్ దేవుబా ఆహ్వానం మేరకు బుద్ధ పూర్ణిమ సందర్భంగా నేడు నేపాల్ లోని లుంబినీలో ప్రధాని మోదీ ఒకరోజు...
దేశంలో 17,317 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.74 శాతం:
దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల నమోదు పెరుగుతుంది. తాజాగా రోజువారీ పాజిటివిటీ రేటు 0.74 శాతంగా నమోదైంది. గత 24 గంటల్లో కొత్తగా 2,202 పాజిటివ్ కేసులు నమోదవడంతో మే...
చింతన్ శిబిర్ లో కాంగ్రెస్ కీలక నిర్ణయాలు, అక్టోబర్ 2 నుంచి భారత్ జోడో యాత్ర
రాజస్థాన్ లోని ఉదయ్పూర్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన మూడు రోజుల ‘చింతన్ శిబిర్’ సమావేశం ఆదివారం నాడు ముగిసింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మహాత్మా...
రేపు కర్నూల్ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన, గ్రీన్కో ఎనర్జీస్ లిమిటెడ్ విద్యుత్ ప్రాజెక్టుకు శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (మే 17, మంగళవారం) కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లాలోని ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లి మజరా గ్రామం గుమ్మటం తండా...
సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవం, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి కోవింద్, పీఎం మోదీ
సిక్కిం రాష్ట్ర ప్రజలకు వారి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. "సిక్కింలోని నా సోదరీమణులు మరియు సోదరులకు...













































