Home 2022
Yearly Archives: 2022
బన్సీలాల్ పేటలో పునరుద్ధరించిన మెట్లబావిని ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నగరంలోని బన్సీలాల్ పేట లో పునరుద్ధరించి, ఎంతో గొప్పగా అభివృద్ధి చేసిన మెట్ల బావిని తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ...
నీ ప్రార్ధన, నీ ఆశ దేని కొరకు? – పాస్టర్ రాజా హేబెల్ సందేశం
“Raja Faith Ministries” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పాస్టర్ రాజా హెబెల్ బైబిల్ గురించి వివరణాత్మక వీడియోలను అందిస్తున్నారు. ప్రేరణ కోసం మరియు ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వాన్ని కోరుతూ, బైబిల్ ఆలోచనలను ఆచరణీయమైన...
జీవితంలో విజయం సాధించడానికి ఉండాల్సిన ఆరు లక్షణాలు ఏంటి? – డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ వీడియోలో “కోర్ కాంపిటెన్సెస్/శిఖర నైపుణ్యాలు" అనే అంశం గురించి మాట్లాడారు. ఒక్కొక వ్యక్తికీ అతనికి తెలియకుండా లోపల ఒక నైపుణ్యం (స్కిల్) ఉంటుందని,...
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 100కి పైగా డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశాం – మంత్రి హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రాష్ట్రంలో కేవలం మూడు డయాలసిస్ కేంద్రాలు ఉండేవని, అయితే రాష్ట్రం ఏర్పడ్డాక ఈ ఎనిమిదేళ్లలో 102 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి...
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలివే…
దేశంలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. హిమాచల్ ప్రదేశ్ లో 68 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ నవంబర్ 12న ఒకే దశలో ఎన్నికలు జరగగా, గుజరాత్ లో మొత్తం...
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: బీఎల్ సంతోష్, జగ్గుస్వామికి జారీ చేసిన సిట్ నోటీసులపై హైకోర్టు స్టే
తెలంగాణలో సంచలనం రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ మరియు కేరళ వైద్యుడు జగ్గుస్వామికి ఊరట లభించింది. వీరిద్దరికీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక...
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు: ప్రశాంతంగా ముగిసిన రెండో దశ పోలింగ్, డిసెంబర్ 8న ఫలితాలు
గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రెండో దశలో భాగంగా 93 అసెంబ్లీ స్థానాల్లో సోమవారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, సాయంత్రం...
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండో రోజు పర్యటన కొనసాగింది. ఈ పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ముందుగా...
ఏపీలో ధాన్యం సేకరణలో రవాణా ఛార్జీలు సహా గన్నీ బ్యాగుల ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ధాన్యం సేకరణ సమయంలో రవాణా ఛార్జీలు సహా గన్నీ బ్యాగుల ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు ఆయన ధాన్యం...
ఔట్సోర్సింగ్ ఉద్యోగులెవరూ తమ ఉద్యోగాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు – ఏపీ అడ్వైజర్ సజ్జల రామకృష్ణారెడ్డి
ఆంధ్రప్రదేశ్లోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులెవరూ తమ ఉద్యోగాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ విభాగంపై కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ...















































