Home 2022
Yearly Archives: 2022
దేశంలో కరోనా రికవరీ రేటు 98.75 శాతం, మరణాల రేటు 1.21 శాతం
దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి ప్రభావం మళ్ళీ క్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం 15,636 (0.04%) మంది హోమ్ ఐసొలేషన్స్ లేదా ఆసుపత్రుల్లో కరోనాకు చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో కొత్తగా...
సీఎంలతో రేపు సమావేశం కానున్న ప్రధాని మోదీ, కరోనా కేసుల పెరుగుదలపై కీలక చర్చ?
దేశంలో గతకొన్ని రోజులుగా మళ్ళీ రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల నమోదు క్రమంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీ, హర్యానా, కేరళ, ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, మిజోరాం, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో...
16,614 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, యువతకు ఆల్ ది బెస్ట్ చెప్పిన మంత్రి హరీశ్ రావు
తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలో మొత్తం 80,039 ఉద్యోగాలను భర్తీ చేయనుండగా, ముందుగా ఏప్రిల్ 25, సోమవారం నాడు 16,614 పోలీసు ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ ను విడుదల చేసింది....
ఏ వ్యక్తి కైనా ఇవే సక్సెస్ సీక్రెట్స్
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
రేపు హైదరాబాద్లో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ.. గ్రేటర్ పరిధిలోని హెచ్ఐసీసీ వేదికగా భారీ ఏర్పాట్లు
రేపు హైదరాబాద్లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరుగనున్న పార్టీ ప్లీనరీకి సర్వం సిద్ధమైంది. ఈమేరకు గ్రేటర్ పరిధిలోని హెచ్ఐసీసీలో గత 10 రోజుల నుంచి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి...
ఏపీలో కొత్తగా ఏ జిల్లాలో కూడా కరోనా కేసులు నమోదు కాలేదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజువారీగా నమోదయ్యే కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తాజాగా జీరోకి చేరింది. ప్రభుత్వ అధికారిక కోవిడ్ బులెటిన్ ప్రకారం ఏప్రిల్ 25, ఆదివారం ఉదయం 9 గంటల నుంచి...
ఏపీలో రేపటినుంచే పదో తరగతి పరీక్షలు, అన్ని ఏర్పాట్లు పూర్తి…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 27వ తేదీ నుంచి మే 9వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్టు ఏపీ పాఠశాల విద్యాశాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో రేపటి (ఏప్రిల్ 27,...
ఏపీ హౌసింగ్ కార్పొరేషన్కు కేంద్ర అవార్డ్.. హడ్కో బెస్ట్ పెర్ఫార్మెన్స్ కేటగిరిలో దక్కిన చోటు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హడ్కో) నుండి బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డును అందుకుంది. ఈ మేరకు న్యూఢిల్లీలో కేంద్ర గృహనిర్మాణ,...
ట్విట్టర్ కంపెనీని కొనుగోలు చేసిన ఎలన్ మస్క్
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు, ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్, ట్విట్టర్ను $44 బిలియన్లకు కొనుగోలు చేయడానికి సోమవారం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. "స్వేచ్ఛా ప్రసంగం అనేది పనిచేసే...
సీపీఎస్ రద్దుపై కమిటీ ఏర్పాటు చేసిన ఏపీ సర్కార్.. ‘జీపీఎస్’ పేరుతో కొత్త స్కీమ్ అమలుకు సూచన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు సీపీఎస్కు బదులుగా జీపీఎస్ (గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్) అమలుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సీపీఎస్పై ఉద్యోగులతో చర్చించేందుకు ఆర్థికశాఖ మంత్రి బుగ్గన నేతృత్వంలో విద్యాశాఖ మంత్రి...














































