Home 2022
Yearly Archives: 2022
ఆంధ్రా స్టైల్ దిబ్బరొట్టె చేసుకోవడం ఎలా?
Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా...
రామాయణం మానవ సంబంధాలు – రాజధర్మం! – డా.అనంత లక్ష్మి విశ్లేషణ
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
దేశంలో కొత్తగా 2,527 కరోనా పాజిటివ్ కేసులు, 33 మరణాలు నమోదు
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం మళ్ళీ పెరుగుతుంది. ఇటీవల రోజువారీ కరోనా కేసులు 2 వేలకుపైగానే నమోదవుతుండగా, యాక్టీవ్ కేసులు మళ్ళీ 15 వేలు దాటాయి. దేశంలో కొత్తగా 2,527 పాజిటివ్ కేసులు,...
ఐపీఎల్-2022: ఢిల్లీ ఆటగాళ్లు రిషబ్ పంత్, శార్దూల్ ఠాకూర్, అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రేలకు జరిమానా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022 భాగంగా ఏప్రిల్ 22, శుక్రవారం రాత్రి ముంబయి వాంఖడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని...
తెలంగాణ రాష్ట్రానికి మలేరియా నియంత్రణలో జాతీయస్థాయి గుర్తింపు
మలేరియా నియంత్రణలో తెలంగాణ రాష్ట్రానికి జాతీయస్థాయి గుర్తింపు లభించింది. ఏప్రిల్ 25న ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో తెలంగాణను కేంద్రం సత్కరించనుంది. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని రాష్ట్ర వైద్యారోగ్య...
పాలకుర్తిలో నూతన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన సొంత నియోజకవర్గమైన పాలకుర్తిలో నేడు డబుల్ బెడ్రూమ్ (2బీహెచ్ కే) ఇళ్లను ప్రారంభించారు. పాలకుర్తిలోని దేవరుప్పుల మండలం సింగరాజు పల్లె...
ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా శనివారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో బిశ్వభూషణ్ హరిచందన్ భేటీ అయ్యారు. ప్రధాని మోదీని గవర్నర్ మర్యాదపూర్వకంగానే...
హైదరాబాద్లో ‘మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్’.. ప్రారంభించిన మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ
హైదరాబాద్లో ఈరోజు 'మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్' ప్రారంభమైంది. శనివారం బేగంపేటలోని టూరిజం ప్లాజాలో ఈ కార్యక్రమాన్ని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహిళా మంత్రులు...
నేడే టీఎస్పీఎస్సీ కీలక సమావేశం, గ్రూప్-1 నోటిఫికేషన్ ప్రకటనపై నిర్ణయం?
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 27 శాఖలకు సంబంధించిన 80,039 పోస్టుల భర్తీ చేయనున్నట్టు ఇటీవలే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటిల్లో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 పోస్టులు కూడా...
84 గ్రామాల్లో సమగ్ర అభివృద్ధికై జీవో 69 అమలుపై సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష
హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల పరివాహక ప్రాంతానికి సంబంధించి అమల్లో ఉన్న జీవో నెంబర్ 111 పరిధిలో గల 84 గ్రామాల్లో ఆంక్షలను ఎత్తివేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం...













































