Home 2022
Yearly Archives: 2022
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 32 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. కోత్తగా 32 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఏప్రిల్ 22, శుక్రవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 7,91,741...
త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్?
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ త్వరలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. వరుసగా రెండు రోజుల పాటు కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చలు...
విజయవాడ బాధితురాలిని పరామర్శించిన చంద్రబాబు, రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందజేత
విజయవాడలో వేధింపులకు గురైన బాధితురాలికి టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందజేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఆస్పత్రిని సందర్శించి బాధితురాలిని పరామర్శించారు. ఆమె...
ఏపీ అధికారుల గైర్హాజరీతో నేడు మరోసారి వాయిదా పడిన జీఆర్ఎంబీ కీలక సమావేశం
ఆంధ్రప్రదేశ్ అధికారులు గైర్హాజరు కావడంతో నేడు హైదరాబాద్లో జరగాల్సిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) సమావేశం మరోసారి వాయిదా పడింది. బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన జరగాల్సిన ఈ భేటీకి...
గతేడాది దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలకు అందిన విరాళాలు రూ.258 కోట్లు.. ఒక్క బీజేపీకే రూ.212 కోట్లు
గతేడాది దేశవ్యాప్తంగా ఎలక్టోరల్ ట్రస్ట్ల నుండి ప్రధాన రాజకీయ పార్టీలు రూ. 258.43 కోట్ల విరాళాలు అందుకున్నాయి. అయితే అందులో మెజారిటీ వాటా బీజేపీ దక్కించుకుంది. రూ.212 కోట్లతో అగ్రస్థానంలో నిలిచింది. 2020-21...
తెలంగాణలో ఈ ఎండాకాలంలో ఏ గ్రామంలో కూడా నీటి ఎద్దడి రావద్దు: మంత్రి ఎర్రబెల్లి
వేసవిలో మంచి నీటి సమస్యల మీద ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద సంబంధిత అధికారులు, సర్పంచులతో హైదరాబాద్ మిషన్ భగీరథ కార్యాలయం నుండి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా...
ఐఐటీ మద్రాస్ క్యాంపస్లో కరోనా కలకలం.. రెండు రోజుల్లో 30 మందికి పాజిటివ్
ఐఐటీ మద్రాస్లోని క్యాంపస్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. నిన్న 12 మంది కరోనా బారిన పాడగా.. ఈరోజు మరో పద్దెనిమిది మంది విద్యార్థులకు కోవిడ్-19 పాజిటివ్ గా తేలింది. దీంతో కేవలం రెండు...
సీఎస్కేలోకి శ్రీలంక యువపేసర్ మతీషా పతిరానా, ఐపీఎల్-2022లో ఇప్పటికి భర్తీ చేసిన ఆటగాళ్ల జాబితా ఇదే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్ ఉత్కంఠభరిత మ్యాచులతో ఆసక్తికరంగా సాగుతుంది. కాగా గాయాలు సహా పలు కారణాల దృష్ట్యా కొందరు ఆటగాళ్లు తమ జట్లకు దూరమవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా...
సకాలంలో స్పందిస్తే ఇంత ఘోరం జరిగేదా?, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ఘటనపై పవన్ కళ్యాణ్
విజయవాడ నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో మానసిక పరిపక్వత లేని యువతిపై ముగ్గురు దుర్మార్గులు అత్యాచారం చేసిన ఘటన తీవ్రంగా కలచివేసిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ అఘాయిత్యానికి...
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ఘటన: బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం, సీఎం జగన్ ఆదేశాలు
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మానసిక వికలాంగురాలిపై సామూహిక అత్యాచార ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రి సిబ్బందిపైనా చర్యలు తీసుకోవాలని...















































