Home 2022
Yearly Archives: 2022
ఒంగోలులో ‘వైఎస్ఆర్ సున్నావడ్డీ పథకం’ మూడో విడత నిధుల పంపిణీ ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ఒంగోలులో 'వైఎస్ఆర్ సున్నావడ్డీ పథకం' మూడో విడత నిధుల పంపిణీ ప్రారంభించారు. ఒంగోలు పట్టణంలోని పీవీఆర్ బాలుర హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన...
ఎలక్ట్రిక్ వాహనాల ప్రమాదాలపై నితిన్ గడ్కరీ సీరియస్, నిర్లక్ష్యం వహించే కంపెనీలకు భారీ జరిమానా
దేశంలో ఇటీవల పలు చోట్ల ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు చెలరేగడం, వాహనాల బ్యాటరీలు పేలడంతో ప్రమాద ఘటనలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ...
స్వీట్ పాప్ కార్న్ తయారుచేసుకోవడం ఎలా?
“SOOTIGA SUTHI LEKUNDA VANTALU” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పలు రకాల కుకింగ్ వీడియోలను అందిస్తున్నారు. ముఖ్యంగా వెజ్ కూరలు, స్వీట్స్, స్నాక్స్, పొడులు, పచ్చళ్ళు, పలు రకాల రైస్ లు ఎలా...
రాధాకృష్ణుల పెయింటింగ్ వేయడం ఎలా? – ప్రముఖ ఆర్టిస్ట్ డా.హర్ష
ప్రముఖ ఆర్టిస్ట్ డా.హర్ష తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వర్తమాన యువ కళాకారుల కోసం ఆర్ట్ ఇన్స్ట్రక్షన్ వీడియోలను అందిస్తున్నారు. పూర్తి స్పష్టత, సమాచారంతో కూడిన ఈ వీడియోలను వీక్షించడం ద్వారా ఆర్ట్...
ఏపీలో కొత్తగా 4 కరోనా కేసులు నమోదు, 22 జిల్లాల్లో జీరో కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజువారీగా నమోదయ్యే కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పూర్తిగా తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 3,030 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా, నలుగురికి కరోనా పాజిటివ్ గా...
దేశంలో గత 24 గంటల్లో కోలుకున్న 1589 మంది కరోనా బాధితులు, రికవరీ రేటు 98.75 శాతం
దేశంలో రోజువారీ కరోనా కేసులు నమోదు మళ్ళీ క్రమంగా పెరుగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 2,451 పాజిటివ్ కేసులు నమోదవడంతో, దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,52,425 కు చేరుకుంది....
భారతదేశం ఎప్పుడూ ఏ దేశానికి లేదా సమాజానికి ముప్పు కలిగించలేదు: ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన శ్రీ గురు తేగ్ బహదూర్ జీ 400వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ప్రధాని శ్రీ గురు తేగ్ బహదూర్ జీకి ప్రార్థనలు చేశారు,...
మే 22న దావోస్ పర్యటనకు వెళ్లనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మే నెలలో దావోస్లో పర్యటించనున్నారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యుఇఎఫ్) వార్షిక సదస్సులో సీఎం పాల్గొననున్నారు. మే 22 తేదీన...
వరంగల్లో లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు నిరాకరణ, కేంద్రంపై మంత్రి కేటీఆర్ విమర్శలు
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం నాడు గుజరాత్ రాష్ట్రంలో దాహోద్లోని పరేల్లో రూ.20,000 కోట్లపైగా...
కర్ణాటక: హిజాబ్ ధరించి పీయూసీ పరీక్షకు హాజరైన ఇద్దరు స్టూడెంట్స్.. అనుమతించని అధికారులు
హిజాబ్ నిషేధానికి వ్యతిరేకంగా కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన ఎనిమిది మంది విద్యార్థులలో ఇద్దరు ఉడిపి జిల్లాలోని పరీక్షా కేంద్రంలోకి ప్రవేశం నిరాకరించడంతో వారి రెండవ సంవత్సరం ప్రీ-యూనివర్శిటీ కళాశాల (PUC) పరీక్షలకు హాజరుకాలేకపోయారు....














































