Home 2022
Yearly Archives: 2022
నేడు ఒంటిమిట్ట సీతారాముల కల్యాణానికి హాజరవనున్న సీఎం జగన్, ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పణ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి యేటా అధికారికంగా నిర్వహిస్తున్న, ఒంటిమిట్ట లోని ఏకశిలానగరంగా ఖ్యాతిగాంచిన శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో 'సీతారామ కల్యాణం' వేడుకలు ఈరోజు జరుగనున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా...
తెలంగాణలో కొత్తగా 19 కరోనా కేసులు, 29 జిల్లాల్లో జీరో కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఏప్రిల్ 14, గురువారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,91,580 కి పెరిగింది. 29...
‘ట్విట్టర్’ కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్న ఎలన్ మస్క్.. 41 బిలియన్ డాలర్స్ ఆఫర్ చేసిన ప్రపంచ కుబేరుడు
ప్రపంచ కుబేరుడు, టెస్లా కంపెనీ సీఈఓ ఎలన్ మస్క్ ట్విట్టర్ పై కన్నేశారా? అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ట్విట్టర్ కంపెనీని చేజిక్కించుకోవడానికి భారీ మొత్తం ఆఫర్ చేయటం...
ఏపీలో కొత్తగా ‘జై భీం భారత్ పార్టీ’.. ప్రకటించిన ప్రముఖ హైకోర్టు లాయర్ శ్రవణ్ కుమార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ప్రముఖ హైకోర్టు లాయర్ జడ శ్రవణ్ కుమార్ 'జై భీం భారత్ పార్టీ'ని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. కాగా రాష్ట్రంలోని దళితుల కోసమే...
ఏపీలో కేబినెట్ విస్తరణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన గంటా శ్రీనివాసరావు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మంత్రివర్గ పునఃవ్యవస్థీకరణపై మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ విస్తరణ తర్వాత...
ఏలూరులో ఘోర అగ్నిప్రమాదం, 6గురు మృతి.. రూ. 25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 6గురు మృతి చెందగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఏలూరు...
ఏపీ పట్టణాభివృద్ధి శాఖామాత్యులుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆదిమూలపు సురేష్
ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నూతన మంత్రిగా ఆదిమూలపు సురేష్ బాధ్యతలు స్వీకరించారు. గురువారం సచివాలయంలోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం లాంఛనంగా బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన...
పోరస్ ఫ్యాక్టరీ మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇవ్వండి, ప్రభుత్వానికి జనసేనాని పవన్ కల్యాణ్ డిమాండ్
గురువారం ఏలూరు జిల్లా ముసునూరు మండలం లోని పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో మృతి చెందిన 6గురి కుటుంబాలకు.. కుటుంబానికి కోటి రూపాయల వంతున నష్టపరిహారం ఇవ్వాలని జనసేన అధ్యక్షుడు...
ఉత్తర భారతదేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఢిల్లీలో ఒక్కరోజులోనే 50% మేర పెరుగుదల
దేశ రాజధాని ఢిల్లీ సహా నాలుగు ముఖ్యమైన నగరాల్లో కోవిడ్-19 కేసుల్లో క్రమంగా పెరుగుదల కనిపిస్తోంది. నిన్న 4.34 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 1,007 కొత్త కరోనా వైరస్ ఇన్ఫెక్షన్...
ఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియంను ప్రారంభించిన ప్రధాని మోదీ
దేశంలోని 14 మంది మాజీ ప్రధానులకు అంకితం చేసిన "ప్రధానమంత్రి సంగ్రహాలయ" అనే కొత్త మ్యూజియాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర...














































