Home 2022
Yearly Archives: 2022
ఫిఫా వరల్డ్ కప్: మొదలైన టైటిల్ ఫేవరెట్ బ్రెజిల్ దండయాత్ర, తొలి మ్యాచ్లో సెర్బియాపై 2-0తో విజయం
ఫిఫా ప్రపంచ కప్ ప్రారంభమైన వారం తర్వాత టైటిల్ ఫేవరెట్, వరల్డ్ నెం.1 జట్టు బ్రెజిల్ (సాంబా) తన తొలి మ్యాచ్ను ఆడింది. సాకర్ అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ...
రాష్ట్రంలో నూతన స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేయాలి: సీఎస్ సోమేశ్ కుమార్
రాష్ట్రంలో కొత్త సభ్యులతో నూతన స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో స్వయం సహాయక బృందాల పనితీరుపై...
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: బీఎల్ సంతోష్కు ఊరట.. సిట్ నోటీసులపై హైకోర్టు స్టే
తెలంగాణలో సంచలనం రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రోజుకో కీలక పరిణామం చోటు చేసుకుంటోంది. ఈ కేసులో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) పలువురికి నోటీసులు...
అవకాడో స్మూతీ తయారుచేసుకోవడం ఎలా?
“SOOTIGA SUTHI LEKUNDA VANTALU” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పలు రకాల కుకింగ్ వీడియోలను అందిస్తున్నారు. ముఖ్యంగా వెజ్ కూరలు, స్వీట్స్, స్నాక్స్, పొడులు, పచ్చళ్ళు, పలు రకాల రైస్ లు ఎలా...
ఈ బాలుడు నోటితో సాయిబాబా పెయింటింగ్ ఎలా వేశాడో చూడండి
ప్రముఖ ఆర్టిస్ట్ డా.హర్ష తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వర్తమాన యువ కళాకారుల కోసం ఆర్ట్ ఇన్స్ట్రక్షన్ వీడియోలను అందిస్తున్నారు. పూర్తి స్పష్టత, సమాచారంతో కూడిన ఈ వీడియోలను వీక్షించడం ద్వారా ఆర్ట్...
నిరుద్యోగులకు గుడ్న్యూస్, తెలంగాణలో 9,168 గ్రూప్-4 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి
తెలంగాణలోని నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉద్యోగాల భర్తీలో భాగంగా 9,168 గ్రూప్-4 పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో యువత ఎంతగానో ఎదురుచూస్తున్న...
హైదరాబాద్ నగరంలో శిల్పా లే అవుట్ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ మహానగరంలో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. శిల్పా లే అవుట్ ఫ్లైఓవర్ ను శుక్రవారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. గచ్చిబౌలి జంక్షన్...
రేపు సుప్రీంకోర్టులో జరిగే రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు (నవంబర్ 26, శనివారం) ఉదయం 10 గంటలకు సుప్రీంకోర్టులో జరిగే రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది....
ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు.. అనుమతి లేకుండా అమితాబ్ బచ్చన్ పేరు, ఫోటో, వాయిస్ ఉపయోగించరాదు
బాలీవుడ్ లెజెండ్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ అనుమతి లేకుండా అతని పేరు కానీ, ఫోటో కానీ లేదా వాయిస్ని కానీ ఉపయోగించరాదని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. 'బిగ్ బి'గా ప్రసిద్ధి చెందిన 80...
సీఎం జగన్ కీలక నిర్ణయం.. రాజమండ్రిలో 7.5 మెగావాట్ల ‘వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్’కు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజమండ్రిలో 7.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యంతో నిర్మించే 'వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్'కు ఆమోదం తెలిపారు. ఈ మేరకు...












































