Home 2022
Yearly Archives: 2022
ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు: అధికార ఆమ్ ఆద్మీ పార్టీ 10 హామీలు ఇవే…
ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు డిసెంబర్ 4వ తేదీన జరగనున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 7న ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టి ఫలితాలను విడుదల చేయనున్నట్టు ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది....
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులందరినీ విడుదల చేయండి – సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
భారత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసుకి సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషులందరినీ విడుదల చేయాలని ఆదేశించింది. దీంతో...
స్టాచ్యూ ఆఫ్ ప్రాస్పిరిటీ: బెంగళూరులో నాడప్రభు కెంపేగౌడ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం కర్ణాటక రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా బెంగళూరులో 108 అడుగుల శ్రీ నాడప్రభు కెంపేగౌడ కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఈ విగ్రహానికి ప్రధాని...
గుంటూరు పర్యటనలో సీఎం జగన్, మైనార్టీ సంక్షేమ దినోత్సవ వేడుకలకు హాజరు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం పల్నాడు, గుంటూరు జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ క్రమంలో పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం...
టీ20 ప్రపంచకప్-2022లో భారత్ జట్టు జర్నీ, ఓటమిపై భావోద్వేగంతో స్పందించిన విరాట్ కోహ్లీ
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్-2022లో భాగంగా గురువారం అడిలైడ్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన సెమీఫైనల్లో భారత్ జట్టు పరాజయం పాలైన విషయం తెలిసిందే. కీలక సెమీఫైనల్ మ్యాచ్ లో...
దేశంలో కొత్తగా 842 మందికి కరోనా పాజిటివ్, ఏ రాష్ట్రాల్లో కేసులు ఎక్కువంటే?
దేశంలో గత 24 గంటల్లో మొత్తం 1,65,486 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 842 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రోజువారి పాజిటివిటీ రేటు 0.51 శాతంగా నమోదవగా,...
ఇండియాలో ప్రారంభమైన ట్విట్టర్ బ్లూటిక్ చార్జీలు, నెలకు రూ.719 వసూలు!
ట్విట్టర్ బ్లూటిక్ పెయిడ్ వెర్షన్ భారతదేశంలో అమలులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు దేశంలోని కొంతమంది ట్విటర్ వినియోగదారులకు ట్విట్టర్ బ్లూకు సబ్స్క్రయిబ్ చేసుకోవాల్సిందిగా మెసేజిలు వస్తున్నాయి. కాగా నెలకు రూ. 719...
చెన్నై-మైసూరు వందే భారత్ ఎక్స్ప్రెస్, కెంపెగౌడ ఎయిర్ పోర్ట్ టెర్మినల్-2ను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 11, శుక్రవారం కర్ణాటక రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ముందుగా శుక్రవారం ఉదయం బెంగుళూరులోని విధాన సౌధలో సెయింట్ పోయెట్ శ్రీ కనక...
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య ఎంతంటే?
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అర్హులైన ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ప్రకటించింది. తెలంగాణ ఓటర్ డ్రాఫ్ట్ స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్ఎస్ఆర్)-2023 బుధవారం ప్రచురించబడింది. ఈ నేపథ్యంలో ఈ జాబితా...
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: ముగ్గురు నిందితులను నాంపల్లి ఎఫ్ఎస్ఎల్కు తరలించిన ‘సిట్’
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో విచారణను 'సిట్' వేగవంతం చేసింది. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలోని సిట్ గురువారం ముగ్గురు నిందితులు రామచంద్రభారతి, సింహయాజి,...












































