ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్లు జరిగాయి. ఈ మేరకు శుక్రవారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీల వివరాలు:
- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ గా గిరిజా శంకర్ నియామకం
- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గా కోన శశిధర్
- దేవాదాయ శాఖ కమిషనర్ గా హరిజవహర్లాల్
- ఆర్ అండ్ ఆర్ కమిషనర్ గా జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావుకు అదనపు బాధ్యతలు
- వైద్యారోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నవీన్ కుమార్
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ