Home Search
అధికారుల బృందాలను - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్రంలో నూతన స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేయాలి: సీఎస్ సోమేశ్ కుమార్
రాష్ట్రంలో కొత్త సభ్యులతో నూతన స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో స్వయం సహాయక బృందాల పనితీరుపై...
కరోనా వ్యాప్తి: 6 రాష్ట్రాలకు ఉన్నతస్థాయి బృందాలను పంపిన కేంద్రం
దేశంలో గత కొన్నిరోజులుగా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కాగా కొన్ని రాష్ట్రాల్లో నమోదవుతున్న కరోనా కేసుల్లో మళ్ళీ పెరుగుదల కనిపించడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా...
ఆసుపత్రుల్లో కోవిడ్ పడకల సంఖ్యను పెంచాలి, అధికారులకు సీఎస్ ఆదేశాలు
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం నాడు సీనియర్ ఐఎఎస్ అధికారులు, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు, జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల...
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అందుబాటులో ఉండాలి, ఉద్యోగులందరికీ సెలవులు రద్దు
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పురపాలిక శాఖ మంత్రి కేటిఆర్ సోమవారం నాడు అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జీహెచ్ఎంసీతో సహా రాష్ట్రంలోని మునిసిపాలిటీల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై అధికారుల నుంచి...
ప్రజాపాలన.. అటూ.. ఇటూ.. అయితే?
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రజాపాలనపై ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు. ఏళ్ల తరబడి కొత్త రేషన్ కార్డులకు, కొత్త పింఛన్లకు ఇతరాత్ర పథకాలకు నోచుకోని వారంతా వెల్లువలా అభయహస్తం కోసం దరఖాస్తులు చేస్తున్నారు. గత...
తెలంగాణకు హరితహారం అద్భుత కార్యక్రమం, ఆదర్శనీయం: తమిళనాడు అడిషనల్ చీఫ్ సెక్రటరీ సుప్రియా సాహు
తెలంగాణకు హరితహారం అద్భుతమైన కార్యక్రమం అని, గత ఎనిమిదేళ్లుగా ఈ పథకం అమలు చేస్తూ రాష్ట్రం గణనీయమైన పచ్చదనం సాధించిందని తమిళనాడు అడిషనల్ చీఫ్ సెక్రటరీ (అడవులు, పర్యావరణం, వాతావరణ మార్పుల శాఖ)...
755 మంది వైద్య సిబ్బంది నియామకానికి సీఎం కేసీఆర్ అనుమతి : మంత్రి ఈటల
కరోనా సమయంలో రాష్ట్రంలో తలెత్తుతున్న అనేక సమస్యలను పరిష్కరించడానికి సీఎస్ ఆధ్వర్యంలో ఐఏఎస్ అధికారుల బృందాలను ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల...
ఏపీ, తెలంగాణల్లో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం.. విద్యార్ధులకు హాల్ టికెట్తో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత...
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 11.5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈ మేరకు...
అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ఆర్థికసాయం అందించడంపై కలెక్టర్లతో సీఎస్ సమీక్ష
రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కరీంనగర్, సూర్యాపేట, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ...
ఆసరా పెన్షన్స్, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మంజూరు, దళిత బంధు కార్యక్రమాలపై మంత్రి తలసాని సమీక్ష
ఆసరా పెన్షన్ల కోసం వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో అమలు...