Home Search
అనారోగ్యం - search results
If you're not happy with the results, please do another search
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఇంట్లో విషాదం.. అనారోగ్యంతో కుమారుడు జైన్ కన్నుమూత
మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య నాదెళ్ల ఇంట్లో ఈరోజు విషాదం చోటుచేసుకుంది. సత్య నాదెళ్ల కుమారుడు 'జైన్ నాదెళ్ల' సోమవారం మరణించారు. అతని వయస్సు కేవలం 26 సంవత్సరాలు మాత్రమే. అయితే,...
రాజకీయ నాయకులను వెంటాడుతున్న రోడ్డు ప్రమాదాలు
రోడ్డు ప్రమాదాలు ఎంతో మందిని పొట్టనబెట్టుకుంటున్నాయి. వారి కుటుంబాల్లో విషాదాలను మిగుల్చుతున్నాయి. మన దేశంలో ప్రతీ గంటకు సగటున 50 మంది రోడ్డు ప్రమాదాలకు బలి అవుతున్నారు. క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి....
ఆ రోజు ఏం చేయాలి? ఏం చేయకూడదు?
మాఘ మాసంలో వచ్చే కృష్ణ పక్ష అమావాస్యను మాఘ అమావాస్య అని లేదా మౌని అమావాస్య అని అంటారు. ఈ రోజు సముద్రం లేదా పవిత్ర నదీ స్నానం, దానానికి ప్రత్యేక ప్రాముఖ్యత...
వైసీపీ సర్కార్కు షాక్.. చంద్రబాబుకు ఊరట
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కొద్దిరోజుల క్రితం వరుస కేసులు వెంటాడిన విషయం తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, లిక్కర్ స్కామ్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులతో పాటు మరికొన్ని కేసులను...
ఆగం చేసిన కాంగ్రెస్ కావాలా?.. అభివృద్ధి చేసిన కేసీఆర్ కావాలా?
అసెంబ్లీ ఎన్నికలవేళ బీఆర్ఎస్ పార్టీ దూకుడుగా ముందుకెళ్తోంది. అందరికంటే ముందే 115 మందితో అభ్యర్థుల జాబితాను ప్రకటించిన బీఆర్ఎస్.. ప్రచారంలో కూడా ముందంజలోనే దూసుకెళ్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులు ఒక దశ ప్రచారం...
50 లక్షల మార్కును క్రాస్ చేసిన భక్తుల సంఖ్య
ఈసారి చార్ధామ్ యాత్రలో భక్తులు సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. ఈ ఏడాది చార్ ధామ్ను సందర్శించిన భక్తుల సంఖ్య..ఇప్పటి వరకూ ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టేసింది. ఈ సంవత్సరం పుణ్యక్షేత్రాన్ని...
డ్యాన్స్ చేస్తూ చనిపోతున్నవారి సంఖ్య ఎందుకు పెరుగుతోంది?
ఈ ఏడాది దసరా నవరాత్రులు ఘనంగా ముగిసాయి. ఎంతో మంది ఆనందంగా బంధుమిత్రులతో డ్యాన్స్లు చేస్తూ ఉత్సాహంగా జరుపుకున్నారు. అయితే కొన్ని ప్రాంతాలల్లో డ్యాన్స్ చేస్తూనే కుప్పకూలి చనిపోయిన ఘటనలు ఎంతోమందిని తీవ్ర...
ప్రజా ప్రతినిధులు, అధికారులకు అయినా అదే రూల్
ఒకప్పుడు డబ్బున్న వాళ్లు మాత్రమే వేసుకునే చెప్పులు.. తర్వాత తర్వాత పేద, ధనిక వర్గంతో సంబంధం లేకుండా వేసుకుంటున్నారు. కాకపోతే తమ తాహతుకు తగ్గట్లు వాడుతున్నారు. అయితే కాళ్లకు రక్షణగా వాడేవాళ్లు కాస్తా..ఇప్పుడు...
మంచి నీళ్లను కాదు.. రోగాలను కొని తెచ్చుకుంటున్నారట..
ఇప్పుడు ఎవరింట్లో చూసినా టిన్స్లో మినరల్ వాటర్ కొనుక్కునే తాగుతున్నారు. ఒకప్పటిలా నల్లా నీళ్లు తాగే రోజులు పోయాయి. చివరకు పల్లెటూరిలో కూడా వాటర్ బాటిల్స్ కొనుక్కునే తాగుతున్న సీన్లే కనిపిస్తున్నాయి. ట్యాప్...
దటీజ్.. కేసీఆర్..!
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు రాజకీయాల్లో అపర చాణుక్యుడు అనడం అతిశయోక్తి కాదు. ఆయన శక్తియుక్తులు ఇప్పటికే చాలాసార్లు నిరూపితమయ్యాయి. అనారోగ్యం కారణంగా కొద్ది రోజులుగా ఆయన స్తబ్దుగా ఉన్నారు. పార్టీని, అభ్యర్థులను నడిపించే...