Home Search
అనురాగ్ సింగ్ ఠాకూర్ - search results
If you're not happy with the results, please do another search
టీ20 ప్రపంచ కప్-2022 విజేతగా నిలిచిన భారత అంధుల క్రికెట్ జట్టును సత్కరించిన అనురాగ్ సింగ్ ఠాకూర్
అంధుల టీ20 ప్రపంచ కప్-2022 విజేతగా భారత జట్టు నిలిచిన విషయం తెలిసిందే. గత శనివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు 120...
భారత హాకీ దిగ్గజ ఆటగాడు చరణ్జిత్ సింగ్ కన్నుమూత
భారత హాకీ దిగ్గజం, పద్మశ్రీ, అర్జున అవార్డు గ్రహీత చరణ్జిత్ సింగ్(90) కన్నుమూశారు. 1964 టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం సాధించిన భారత జట్టుకు సారధిగా వ్యవహరించిన ఈ మాజీ మిడ్...
‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022’ అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి
గోవా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) 53వ ఎడిషన్ గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా 'ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022' అవార్డును ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవికి...
మెగాస్టార్ చిరంజీవికి అభినందనలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ
గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) 53వ ఎడిషన్ గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా, ప్రముఖ అగ్రనటుడు, మెగాస్టార్ చిరంజీవిని ఐఎఫ్ఎఫ్ఐ 'ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022'...
మెగాస్టార్ చిరంజీవికి ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022’ పురస్కారం
ప్రముఖ అగ్రనటుడు, మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన పురస్కారం లభించింది. ఐఎఫ్ఎఫ్ఐ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022 అవార్డ్ మెగాస్టార్ చిరంజీవికి దక్కింది. గోవాలో ఆదివారం జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్...
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: 40 మంది బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా ఇదే…
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మొదలయింది. రాష్ట్రంలోని 68 అసెంబ్లీ స్థానాలకు గానూ ఒకే విడతలో నవంబర్ 12వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే షెడ్యూల్...
అంబ్ అందౌరా-న్యూఢిల్లీ వందే భారత్ ఎక్స్ప్రెస్ను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా గురువారం ఉదయం ఉనాలోని అంబ్ అందౌరా నుండి న్యూఢిల్లీ వరకు నడిచే కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్...
కామన్ వెల్త్ గేమ్స్-2022లో పాల్గొన్న భారత్ అథ్లెట్ల బృందంతో ప్రధాని మోదీ సమావేశం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉదయం న్యూ ఢిల్లీలో కామన్ వెల్త్ గేమ్స్-2022లో పాల్గొన్న భారత్ అథ్లెట్ల బృందాన్ని ప్రధాన సత్కరించారు. ఈ సత్కార కార్యక్రమానికి అథ్లెట్లు మరియు వారి కోచ్లు...
కామన్ వెల్త్ గేమ్స్-2022: ఒత్తిడి లేకుండా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వండి, భారత్ అథ్లెట్లతో ప్రధాని మోదీ
కామన్ వెల్త్ గేమ్స్-2022కి వెళ్లనున్న భారత బృందంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఉదయం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సంభాషించారు. ఈ ఇంటరాక్షన్ కు అథ్లెట్లతో పాటు వారి కోచ్లు కూడా...
పీఎం కిసాన్ 11వ విడత నిధులు విడుదల, ఒక్కో రైతు ఖాతాలో రూ.2 వేలు జమ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం హిమాచల్ ప్రదేశ్లోని షిమ్లాలో 'గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం యొక్క 11వ విడత...