Home Search
అబుదాబి - search results
If you're not happy with the results, please do another search
అబుదాబి ఎయిర్పోర్టుపై డ్రోన్ దాడి – మృతుల్లో ఇద్దరు భారతీయులు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం డ్రోన్ దాడి జరిగింది. యెమన్కు చెందిన హౌతీ తిరుగుబాటు సంస్థ డ్రోన్ దాడులు చేయగా ముగ్గురు మరణించారు. ప్రధాన విమానాశ్రయంలో ఒక...
ఆ దేశాల్లోని ప్రజలు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదట..
మన దేశానికి, రాష్ట్రాలకు ఆదాయపు పన్ను ప్రధాన సోర్సుగా ఉండి ప్రభుత్వాలకు భారీ ఆదాయమే వచ్చి చేరుతూ ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రతీ ఏడాది ఇన్కమ్ ట్యాక్స్ వసూళ్లు పెరుగుతూనే ఉన్నాయని...
జీ7 సమ్మిట్: కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడోతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశం
ప్రధాని నరేంద్ర మోదీ జర్మనీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ ఆహ్వానం మేరకు జూన్ 26-27 తేదీల్లో జర్మన్ ప్రెసిడెన్సీ ఆధ్వర్యంలో జరిగే జీ7 సమ్మిట్ లో పాల్గొనేందుకు...
జూన్ 26-28 మధ్య జర్మనీ, యూఏఈ దేశాల్లో పర్యటించనున్న ప్రధాని మోదీ, జీ7 సమ్మిట్ కు హాజరు
ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 26-28 మధ్య జర్మనీ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ ఆహ్వానం మేరకు...
యూఏఈ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కన్నుమూత
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ (73) శుక్రవారం నాడు కన్నుమూశారు. ఈ మేరకు యూఏఈ అధ్యక్ష వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది....
టీ20 ప్రపంచ కప్-2021: ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య నేడే తోలి సెమీఫైనల్
టీ20 ప్రపంచ కప్-2021 సెమీ ఫైనల్స్ దశకు చేరుకుంది. నేడు తోలి సెమీ ఫైనల్ లో భాగంగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటల నుంచి...
టీ20 ప్రపంచ కప్-2021 : మరికొద్దిసేపట్లో భారత్ Vs ఆఫ్ఘానిస్తాన్ మ్యాచ్
టీ20 ప్రపంచ కప్-2021లో భాగంగా నేడు భారత్, ఆఫ్ఘానిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటల నుంచి అబుదాబిలోని షేక్ జాయేద్ స్టేడియంలో ఈ మ్యాచ్...
నేటి నుంచే ఐపీఎల్-2021 రెండో దశ ప్రారంభం, ముంబయి ఇండియన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ ఢీ
కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాయిదాపడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 లో మిగిలిన మ్యాచులను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో నిర్వహించాలని భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయం తీసుకున్న...
టీ20 ప్రపంచకప్-2021 షెడ్యూల్ విడుదల, అక్టోబర్ 24న భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్
టీ20 ప్రపంచ కప్-2021 అక్టోబర్ 17 నుండి నవంబర్ 14 వరకు యూఏఈ మరియు ఒమన్లలో జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్...
ఐపీఎల్ 14వ సీజన్ మిగిలిన మ్యాచ్ ల షెడ్యూల్ విడుదల: సెప్టెంబర్ 19న ప్రారంభం, అక్టోబర్ 15న ఫైనల్
కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాయిదాపడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 లో మిగిలిన మ్యాచులను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో నిర్వహించాలని భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయం తీసుకున్న...