Home Search
అసదుద్దీన్ ఒవైసీ - search results
If you're not happy with the results, please do another search
భారత ఆర్మీ చాలా బలమైనది, కానీ ప్రభుత్వమే బలహీనమైనది – ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ
భారతదేశ ఆర్మీ చాలా బలమైనదని, అయితే ప్రభుత్వమే బలహీనమైనదని పేర్కొన్నారు ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. ఈ మేరకు సోమవారం ఆయన ఇటీవల అరుణాచల్...
హైదరాబాద్లో శుక్రవారం ప్రార్థనల తర్వాత ఎలాంటి నిరసన కార్యక్రమాలు నిర్వహించవద్దు – ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఒవైసీ
హైదరాబాద్లో శుక్రవారం ప్రార్థనల సందర్భంగా శాంతిభద్రతలు కాపాడాలని ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఒక వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గోషామహల్ బిజెపి...
పాతబస్తీలో మారిన రాజకీయం
ఇప్పటి వరకూ ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క అన్నట్లుగా పాతబస్తీ రాజకీయాలు మారిపోయాయి. ఎందుకంటే పాతబస్తీ రాజకీయాలను శాసించే మజ్లిస్కు ఈసారి ఎంబీటీ పోరు తప్పడం లేదు. యాకుత్పురా అసెంబ్లీ స్థానంలోనే...
మేం అధికారంలోకి వస్తే కొత్త సచివాలయంలో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా మార్పులు చేస్తాం – బండి సంజయ్
తెలంగాణలో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ప్రజా గోస-బీజేపీ భరోసా' పేరుతో శుక్రవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్...
ఫ్యాక్ట్చెక్ వెబ్సైట్ ‘ఆల్ట్ న్యూస్’ సహ వ్యవస్థాపకుడు, జర్నలిస్ట్ మహ్మద్ జుబేర్ అరెస్ట్
ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్సైట్ 'ఆల్ట్ న్యూస్' సహ వ్యస్థాపకుడు, జర్నలిస్ట్ మహ్మద్ జుబేర్ అరెస్ట్ అయ్యాడు. ఒక వర్గం ప్రజల మనోభావాలను కించపరిచారంటూ ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం అదుపులోకి...
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు: 154 స్థానాల్లో కమల్ హాసన్ ఎంఎన్ఎం పార్టీ పోటీ
తమిళనాడు రాష్ట్రంలో ఏప్రిల్ 6వ తేదీన ఒకే విడతలో 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపధ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు పొత్తులు, సీట్ల పంపిణీపై కసరత్తు పూర్తిచేస్తున్నాయి. తాజాగా తమిళనాడులో అసెంబ్లీ...
కరోనా చికిత్సలో ప్లాస్మా థెరపీ…గాంధీ ఆసుపత్రికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో కరోనా బాధితులు చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గాంధీ ఆస్పత్రిలో కరోనా చికిత్సలో భాగంగా ప్లాస్మా థెరపీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి...
తెలంగాణలో మొదలైన మేయర్లు, ఛైర్మన్ల ఎన్నిక
తెలంగాణ రాష్ట్రంలో 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో ఎన్నికల ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 27, సోమవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా మేయర్లు, మున్సిపల్ ఛైర్పర్సన్ల ఎంపిక కొనసాగుతోంది. పలు...
సీఏఏకు వ్యతిరేకంగా హైదరాబాద్ లో రేపు ఎంఐఎం ర్యాలీ
సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ లకు వ్యతిరేకంగా జనవరి 10, శుక్రవారం నాడు ఎంఐఎం పార్టీ భారీ నిరసన ర్యాలీ చేపట్టబోతుంది. ర్యాలీ తర్వాత నగర శివారు శాస్త్రీపురంలో బహిరంగ సభ నిర్వహిస్తామని మజ్లిస్...
పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్సభలో ఆమోదం
పౌరసత్వ సవరణ బిల్లు డిసెంబర్ 9, సోమవారం నాడు లోక్సభలో ఆమోదం పొందింది. ఈ బిల్లుపై లోక్సభలో సుదీర్ఘంగా 7 గంటల పాటు చర్చ జరిగింది. ప్రతిపక్ష పార్టీ నేతల ప్రశ్నలకు సమాధానమిస్తూ...