Home Search
ఆదాయం - search results
If you're not happy with the results, please do another search
దేశంలోని రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న ప్రధాని మోదీ.. కేవలం ఒక్కరి ఆదాయాన్ని వెయ్యి రెట్లు పెంచారు –...
దేశంలోని రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న ప్రధాని మోదీ.. కేవలం ఒక్కరి ఆదాయాన్ని వెయ్యి రెట్లు పెంచారని మండిపడ్డారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు. ఈ మేరకు ఆయన అంతర్జాతీయ...
జనవరి నెలలో భారీగా జీఎస్టీ ఆదాయం, జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఇదే రెండో అత్యధిక వసూలు
దేశంలో జనవరి నెలలో భారీగా గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్టీ) ఆదాయం నమోదైంది. జనవరిలో (31వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు) రూ.1,55,922 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. జీఎస్టీ అమల్లోకి...
సరికొత్త రికార్డ్ నెలకొల్పిన యాదాద్రి ఆలయం.. ఒక్క రోజులో రూ.1 కోటికి పైగా ఆదాయం
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి ఆదాయంలో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ఆలయానికి నిన్న ఒక్క రోజులోనే రూ. 1 కోటికి పైగా ఆదాయం సమకూరింది. ఈ మేరకు యాదాద్రి ఆలయ ఈవో గీత...
అక్టోబర్ నెలలో రూ.1,51,718 కోట్ల జీఎస్టీ ఆదాయం, జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఇదే రెండో అత్యధిక వసూలు
దేశంలో అక్టోబర్ నెలలో రూ.1,51,718 కోట్ల గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్టీ) వసూళ్లు నమోదయ్యాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఇది రెండో అత్యధిక ఆదాయమని తెలిపారు. 2022, ఏప్రిల్ నెలలో మొత్తం రూ.1,67,540...
ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక నేతన్నల ఆదాయం మూడు రెట్లు పెరిగింది – సీఎం వైఎస్ జగన్
వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో నేతన్నల ఆదాయం మూడు రెట్లు పెరిగిందని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు ఆయన గురువారం కృష్ణా జిల్లా పెడనలో 'వైఎస్సార్...
ముగిసిన 5జీ స్పెక్ట్రమ్ వేలం.. టాప్ బిడ్డర్గా నిలిచిన ముఖేష్ అంబానీ సంస్థ జియో, కేంద్రానికి రూ. 1.5...
భారతదేశపు అతిపెద్ద 5G స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియ సోమవారం 7వ రోజున ముగిసింది. కనీవినీ ఎరుగని రీతిలో రికార్డు స్థాయిలో ₹ 1.5 లక్షల కోట్ల విలువైన స్పెక్ట్రమ్ విక్రయించబడింది. మొత్తం 10...
జూలై నెలలో రూ.1,48,995 కోట్ల జీఎస్టీ వసూళ్లు, జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఇది రెండో అత్యధిక ఆదాయం
దేశంలో జూలై నెలలో రూ.1,48,995 కోట్ల గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్టీ) వసూళ్లు నమోదయ్యాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఇది రెండో అత్యధిక ఆదాయమని తెలిపారు. 2022 మార్చి, ఏప్రిల్, మే, జూన్,...
రాష్ట్రంలో రైతులకు అధిక ఆదాయం లభించేలా సింగిల్ పిక్ కాటన్ సాగుకై ప్రోత్సాహం – సీఎస్ సోమేశ్ కుమార్
రాష్ట్రంలో రైతులకు అధిక ఉత్పాదకత, లాభసాటిగా ఉండేందుకు సింగిల్ పిక్ కాటన్ ప్రమోషన్ పై ప్రతిపాదిత కార్యాచరణ ప్రణాళికపై చర్చించడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బుధవారం బీఆర్ కేఆర్ భవన్లో...
సీనియర్ సిటిజన్లకు రాయితీ నిలిపివేత.. ఇండియన్ రైల్వేకి రెండేళ్లలో అదనంగా రూ. 1500 కోట్ల ఆదాయం
భారతీయ రైల్వే సీనియర్ సిటిజన్లకు ఇచ్చే టికెట్ రాయితీని నిలిపివేయడం ద్వారా రెండేళ్లలో అదనంగా రూ. 1500 కోట్లు సంపాదించింది. కరోనా మహమ్మారి ప్రారంభమైన తరువాత టికెట్ రాయితీని నిలిపివేయడం ద్వారా మార్చి...
2014-15లో తలసరి ఆదాయంలో 11వ స్థానంలో ఉన్న తెలంగాణ, 2021-22 నాటికి 3వ స్థానంకు చేరుకుంది : సీఎస్
జాతీయ భద్రత మరియు వ్యూహాత్మక అంశాల్లో చేస్తున్న అధ్యయనంలో భాగంగా రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజీకి (ఎన్డీసీ) చెందిన ఏవిఎం తేజ్బీర్ సింగ్, ఏవీఎస్ఎం, విఎం, ఎస్డీఎస్...