Home Search
ఇండియన్ రైల్వే - search results
If you're not happy with the results, please do another search
సీనియర్ సిటిజన్లకు రాయితీ నిలిపివేత.. ఇండియన్ రైల్వేకి రెండేళ్లలో అదనంగా రూ. 1500 కోట్ల ఆదాయం
భారతీయ రైల్వే సీనియర్ సిటిజన్లకు ఇచ్చే టికెట్ రాయితీని నిలిపివేయడం ద్వారా రెండేళ్లలో అదనంగా రూ. 1500 కోట్లు సంపాదించింది. కరోనా మహమ్మారి ప్రారంభమైన తరువాత టికెట్ రాయితీని నిలిపివేయడం ద్వారా మార్చి...
ఇండియన్ రైల్వే సరికొత్త ఆలోచన.. త్వరలోనే ట్రయల్ రన్
మారుతున్న కాలానికి అనుగుణంగా భారతీయ రైల్వే.. ప్రయాణికుల అభిరుచులు తెలుసుకుంటూ వారికి కావల్సిన అన్ని సౌకర్యాలను సమకూర్చుకుంటూ తాను కూడా మార్పులు చేసుకుంటూ వస్తుంది. సరుకు రవాణా కోసం ప్రత్యేకంగా గూడ్స్ రైళ్లు...
58 ఏళ్ల తర్వాత ఇండియన్ రైల్వేస్ తీసుకున్న నిర్ణయంతో రైల్వే లాభాల బాట పడుతుందా?
భారతీయ రైల్వేస్ .. అక్బర్ పేరుతో ఉన్న 58 ఏళ్ల లోకోమోటివ్ను తిరిగి తీసుకురావడానికి.. భారతీయ రైల్వే చాలా కాలంగా కృషి చేస్తూ వచ్చింది. ఇప్పుడు హర్యానాలోని రేవారిలో ఉన్న హెరిటేజ్ స్టీమ్...
రైలు ప్రమాదాల నివారణకు.. ఇండియన్ రైల్వేస్ ‘కవచ్’ సిస్టమ్ ఏర్పాటు
రైలు ప్రమాదాల నివారణకు ఇండియన్ రైల్వేస్ ప్రతిష్టాత్మంగా చేపట్టిన 'కవచ్' అనే ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ విజయవంతంగా పరీక్షించబడింది. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో తొలిసారిగా సికింద్రాబాద్ - వాడి...
కొత్త నిబంధనలను ప్రవేశపెట్టిన భారతీయ రైల్వే
ఇండియన్ రైల్వే కొత్తగా మరో రెండు నింబంధనలను తీసుకొచ్చింది. మారుతున్న కాలానికి అనుగుణంగా తనను తాను మార్చుకుంటూ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందిస్తోంది భారతీయ రైల్వే. ప్రయాణికులకు అత్యంత సౌకర్యంతో కూడిన ప్రయాణ...
ఆ రాష్ట్రంలో ఒకే ఒక్క రైల్వే స్టేషన్..అది ఇండియాలోనే ఉందని తెలుసా?
ఇండియన్ రైల్వే వ్వవస్థ అనగానే కోట్లాదిమందిని తమ గమ్యస్థానాలకు చేర్చే అది పెద్ద వ్యవస్థగానే అందరికీ తెలుసు. నిజంగా ఇది భారత్కు లభించిన అమూల్యమైన వారసత్వం. ఎంతోమంది సామాన్యులకు తమ ఆప్తులను కలిపే...
రైల్వే స్టేషన్లో తక్కువ ధరకే రూమ్స్ ఉంటాయని తెలుసా!
ఇండియన్స్ చాలామంది దూరపు ప్రయాణాల కోసం ట్రైన్ జర్నీ చేయడానికే ఇష్టపడతారు. మిగిలిన వాటితో పోలిస్తే ధర కాస్త తక్కువ.. కంఫర్ట్ అండ్ సేఫ్ జర్నీ కావడంతో ఎక్కువ మంది రైలు ప్రయాణానికే...
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు: రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్, చమురు సంస్థలకు రూ.22000 కోట్లు మంజూరు
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం నాడు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి అనురాగ్...
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం కేసులో సాయి డిఫెన్స్ అకాడమీకి నోటీసులు, డైరెక్టర్ అరెస్ట్
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం కేసులో రైల్వే పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. దీనికి ప్రధాన సూత్రధారిగా రిటైర్డ్ ఆర్మీ మెడికల్ అసిస్టెంట్, సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ అయిన ఆవుల సుబ్బారావును గుర్తించారు....
ఎప్పుడు,ఎక్కడో తెలుసా..?
నరేంద్రమోడీ ప్రధాని మంత్రి అయ్యాక.. ఇండియన్ రైల్వే ముఖచిత్రం మార్చేలా చర్యలు చేపడుతూ వస్తున్నారు. ఇప్పటికే వందే భారత్ రైళ్లతో ఇండియన్ రైల్వే రూపురేఖలు మార్చిన కేంద్ర ప్రభుత్వం.. అతి త్వరలో బుల్లెట్...