Home Search
ఇంద్రారెడ్డి - search results
If you're not happy with the results, please do another search
టీఎస్ ఎంసెట్ ఫలితాలు విడుదల.. ప్రకటించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని లక్షలాది మంది విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలంగాణ ఎంసెట్-2023 ప్రవేశ పరీక్ష ఫలితాలు ఈరోజు (గురువారం, మే 25, 2023)...
రేపే టీఎస్ ఎంసెట్ ఫలితాలు.. విడుదల చేయనున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి
లక్షలాదిగా విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలంగాణ ఎంసెట్-2023 ప్రవేశ పరీక్ష ఫలితాలు రేపు (గురువారం, మే 25, 2023) విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి...
తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ఫలితాలు విడుదల అయ్యాయి. ఈరోజు బషీర్బాగ్లోని ఎస్సీఈఆర్టీలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితతో పాటు పాఠశాల...
రేపే తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల.. ప్రకటించనున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు ఎలర్ట్. రేపు (బుధవారం, మే 9, 2023) మధ్యాహ్నం 12 గంటలకు ఈ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా...
తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణలో గత నెలరోజులు పైగా ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురుచూస్తున్న వేళ ప్రభుత్వం మంగళవారం ఫలితాలను ప్రకటించింది. ఈ మేరకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్...
తెలంగాణ ప్రభుత్వ స్కూళ్లలోని 24 లక్షల విద్యార్థులకు, ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ – మంత్రి సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 24 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వమే ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, వర్క్బుక్స్ మరియు యూనిఫారాలు అందజేయనుంది. ఈ మేరకు...
తెలంగాణలో పదో తరగతి పరీక్ష పేపర్ల లీక్పై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన
తెలంగాణలో పదో తరగతి (ఎస్ఎస్సీ) ప్రశ్నాపత్రాల వరుస లీకేజీ ఘటనలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. 4.95 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని అధికారులు,...
రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల నిర్వహణపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు-2023లో భాగంగా మార్చి 15 నుంచి ఏప్రిల్ 3 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు, మార్చి 16 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ రెండవ...
విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం – విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల రాచాలూరు గ్రామంలోని మండల పరిషత్...
సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ‘కేజీ టూ పీజీ’ క్యాంపస్ను ప్రారంభించిన మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన "మన ఊరు - మన బడి" కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోనే తొలిగా సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో నిర్మించిన 'కేజీ టూ పీజీ' క్యాంపస్ అందుబాటులోకి వచ్చింది. ఈ...