Home Search
ఈడబ్ల్యూఎస్ - search results
If you're not happy with the results, please do another search
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈడబ్ల్యూఎస్ కోటా కింద ప్రభుత్వ ఉద్యోగార్ధులకు వయోపరిమితి ఐదేళ్లు పెంపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ (ఈడబ్ల్యూఎస్) కోటా కింద ఉద్యోగార్ధులకు వయోపరిమితిని ఐదేళ్లు పెంచింది. ఈ మేరకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ...
పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కటాఫ్ మార్కుల్లో మినహాయింపు ఇవ్వాలి: బండి సంజయ్
పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కటాఫ్ మార్కుల్లో మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. "ఇటీవల తెలంగాణ...
తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ప్రభుత్వ నియామకాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాల్లో 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో...
వైద్య కోర్సుల్లో ఓబీసీలకు 27, ఈడబ్ల్యూఎస్ కు 10 శాతం రిజర్వేషన్లు అమలు : కేంద్రం
వైద్య విద్య కోర్సుల్లో రిజర్వేషన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆల్ ఇండియా కోటాలో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు మరియు ఈడబ్ల్యూఎస్ కు(ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు) 10%...
సివిల్స్లో మెరిసిన తెలుగు తేజాలు.. తెలంగాణ అమ్మాయి ఉమా హారతికి 3, తిరుపతికి చెందిన పవన్ దత్తాకు 22...
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్స్-2022 తుది పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. దేశ వ్యాప్తంగా మొత్తం 933 మంది ఎంపిక కాగా.. ఇందులో జనరల్ కోటాలో 345 మంది, ఈడబ్ల్యూఎస్...
నీట్ యూజీ-2023 ప్రవేశపరీక్షకు రిజిస్ట్రేషన్ ప్రారంభం, 13 భాషల్లో మే 7న పరీక్ష
దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) యూజీ-2023 ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది. నేషనల్ టెస్టింగ్...
ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ముద్రగడ పద్మనాభం లేఖ, కాపు రిజర్వేషన్ అమలు అంశం ప్రస్తావన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం సోమవారం ఓ లేఖ రాశారు. రాష్ట్రంలో కాపు రిజర్వేషన్ అమలు అంశాన్ని ఈ లేఖలో ముద్రగడ...
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు-2022: మేనిఫెస్టో ప్రకటించిన బీజేపీ, ముఖ్యాంశాలు ఇవే…
గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన మేనిఫెస్టోను విడుదల చేసింది. శనివారం గాంధీనగర్లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, గుజరాత్...
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ మేరకు గురువారం ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా మరియు...
సుప్రీంకోర్టు కీలక తీర్పు.. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లకు ఆమోదం
అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అగ్రవర్ణాల పేదలకు (ఈడబ్ల్యూఎస్) 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వడాన్ని సమర్ధించింది. ఈ మేరకు సీజేఐ యు.యు.లలిత్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం...