Home Search
ఈడెన్ గార్డెన్స్ - search results
If you're not happy with the results, please do another search
భారత్-విండీస్ టీ20 సిరీస్.. ఈడెన్ గార్డెన్స్ లోకి ప్రేక్షకులకు అనుమతి
క్రికెట్ ప్రేమికులకు శుభవార్త. అభిమానులు స్టేడియాల్లో మ్యాచ్లు చూసి ఎన్నాళ్లయిందో కదా.. కరోనా మహమ్మారి ప్రపంచానికి పరిచయం కాకముందు ప్రేక్షకులతో స్టేడియాలు కిటకిటలాడేవి. అయితే, కరోనా వ్యాప్తి తర్వాత క్రికెట్ స్టేడియాలన్నీ బోసిపోయాయి....
భారత్-వెస్టిండీస్ T-20 సిరీస్ ప్రారంభం.. ఈడెన్గార్డెన్స్లో నేడు తొలి మ్యాచ్
కోల్ కతా లోని ఈడెన్గార్డెన్స్లో నేటినుంచి భారత్-వెస్టిండీస్ మధ్య 3 మ్యాచ్ల T-20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య బుధవారం ఇక్కడి ఈడెన్గార్డెన్స్లో తొలి పోరు జరుగనుంది. అయితే, అన్ని...
రెండో వన్డేలో శ్రీలంకపై భారత్ ఘనవిజయం.. రాణించిన కేఎల్ రాహుల్, సిరీస్ కైవసం చేసుకున్న భారత్
శ్రీలంకతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో భాగంగా గురువారం జరిగిన రెండో వన్డేలో భారత్ ఘనవిజయం సాధించింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో 216 పరుగుల భారీ లక్ష్యాన్ని...
‘క్యాబ్’ అధ్యక్ష పదవికి నామినేషన్ వేసిన బీసీసీఐ మాజీ చీఫ్ సౌరవ్ గంగూలీ
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడిగా పదవీకాలం ముగిసిన అనంతరం సౌరవ్ గంగూలీ తన తదుపరి అడుగులు వడివడిగా వేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. క్రికెట్ అసోసియేషన్...
ఐపీఎల్-2022లో అత్యుత్తమ గేమ్స్ అందించిన క్యూరేటర్లు, గ్రౌండ్స్మెన్ కు బీసీసీఐ భారీ నజరానా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్ ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 15వ సీజన్ టైటిల్ ను గుజరాత్ టైటాన్స్ జట్టు...
ఐపీఎల్ 2022: నేడే రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య కీలక ఎలిమినేటర్ మ్యాచ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022 లో ప్లే ఆప్స్ మ్యాచులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్లే ఆప్స్ లో భాగంగా మంగళవారం రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్...
మరికొద్దిసేపట్లో ఐపీఎల్-2022 క్వాలిఫైయర్-1 మ్యాచ్, గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య రసవత్తర పోరు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022లో నేటి నుంచి ప్లే ఆప్స్ మ్యాచులు ప్రారంభం కానున్నాయి. ప్లే ఆప్స్ లో భాగంగా మంగళవారం రాత్రి 7:30 గంటలకు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో గుజరాత్...
ఐపీఎల్-2022 ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచుల నిర్వహణ ఎక్కడంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022 ఉత్కంఠభరిత మ్యాచులతో ఆసక్తికరంగా సాగుతున్న విషయం తెలిసిందే. మే 22వ తేదీతో ఐపీఎల్ లీగ్ మ్యాచ్లు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ప్లేఆఫ్ లు, ఫైనల్ మ్యాచ్ షెడ్యూల్,...
శ్రీలంకతో టీ20 సిరీస్ కు సూర్యకుమార్ యాదవ్, దీపక్ చాహర్ దూరం, బీసీసీఐ ప్రకటన
భారత్, శ్రీలంక జట్ల మధ్య లక్నో, ధర్మశాలల్లో ఫిబ్రవరి 24, 26, 27 తేదీల్లో మూడు టీ20ల సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ టీ20 సిరీస్ కోసం బీసీసీఐ ఇప్పటికే భారత్...
ఇండియా vs వెస్టిండీస్ టీ T20 సిరీస్: మూడో మ్యాచ్ లోనూ భారత్ గెలుపు
మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఆదివారం జరిగిన చివరి T20 మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఆతిథ్య జట్టు...