Home Search
ఉచిత కరెంట్ - search results
If you're not happy with the results, please do another search
కాంగ్రెస్ మేనిఫెస్టో: 30,000 లీటర్ల వరకు ఉచితంగా మంచినీటి సరఫరా
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మంగళవారం నాడు మేనిఫెస్టోను విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గాంధీభవన్లో జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల కార్యక్రమం జరిగింది....
మీరు కూడా ఇందులో భాగం కావొచ్చు!
మేనిఫెస్టో ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఉచిత కరెంట్ అంశం నాడు వైఎస్సార్ను ఎవరికి అందనంత ఎత్తులో నిలబెట్టింది. గత ఎన్నికల్లో జగన్ నవరత్నాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక గతేడాది తెలంగాణ...
ఆరు గ్యారెంటీలు.. ప్రజలకు ట్విస్ట్లు..
ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రజలకు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రజలకు దరఖాస్తుల స్వీకరణ తేదీ ప్రకటించినప్పటికీ.. షరతులు విధించడం సమస్యగా మారింది....
పవర్ ఫుల్ హామీలతో టీడీపీ, జనసేన మేనిఫెస్టో
వైసీపీని గద్దె దించడమే ధ్యేయంగా వ్యూహాలు రచిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు. ఇప్పటికే జనాలను ఆకట్టుకునేందుకు రెండుసార్లు టీడీపీ,...
నేడే మహారాష్ట్రలోని కంధార్-లోహాలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ.. కీలక ప్రసంగం చేయనున్న సీఎం కేసీఆర్
మహారాష్ట్ర భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి చెందిన కిసాన్ సమితి విభాగం ఆధ్వర్యంలో నాందేడ్ జిల్లా కంధార్ నియోజకవర్గం పరిధిలోని లోహా పట్టణంలో ఆదివారం భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. బీఆర్ఎస్ పార్టీ...
2000 కిమీ మైలురాయి దాటిన వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం, కొత్తకోట వద్ద పైలాన్ ఆవిష్కరణ
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల పాదయాత్ర 148వ రోజుకు (సెప్టెంబర్ 10, శనివారం)...
బండి సంజయ్ చేస్తుంది పాదయాత్ర కాదు, అది ముమ్మాటికీ ప్రజా వంచన యాత్ర : మంత్రి కేటీఆర్
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న ‘ప్రజా సంగ్రామ యాత్ర'పై టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో బండి సంజయ్ చేస్తుంది...
యూపీ ఎన్నికలలో ‘కర్హాల్’ నుంచి బరిలోకి దిగనున్న అఖిలేష్
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే సస్పెన్స్కు తెరపడింది. మైన్పురి జిల్లాలోని కర్హాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయనున్నట్టు సమాజ్వాదీ...
తెలంగాణలో 194 ఏఈవో పోస్టుల భర్తీకి ఆదేశాలు
తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (ఏఈవో) పోస్టుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మొత్తం 194 ఏఈవో గ్రేడ్-2 పోస్టుల భర్తీ చేపట్టనున్నట్లు మే...
లాక్డౌన్ పై సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ హైలైట్స్
కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మే 5, మంగళవారం నాడు ప్రగతి భవన్లో మంత్రిమండలి సమావేశం జరిగింది. అనంతరం సీఎం...