Home Search
ఉపాధ్యాయులు - search results
If you're not happy with the results, please do another search
తమ అవకాశాన్ని వదులుకోని ఉద్యోగ, ఉపాధ్యాయులు
ఏపీలో మే 13న సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ జరగగనుండటంతో ఎక్కడ చూసినా అదే చర్చ సాగుతోంది. పోలింగ్ కంటే ముందే జరుగుతున్న హోం ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వంటి వాటితో ఏపీ...
ఫేషియల్ యాప్ అటెండెన్స్ విషయంలో ఉపాధ్యాయులు సహకరించాలి – మంత్రి బొత్స సత్యనారాయణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాజరు విషయమై ప్రభుత్వ ఉపాధ్యాయుల అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల అటెండెన్స్ కోసం కొత్తగా ఒక ఫేషియల్ యాప్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఉద్యోగులు...
ఇకపై ప్రభుత్వ ఉపాధ్యాయులు ఏటా ఆస్తుల వివరాలు సమర్పించాలి – తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం
తెలంగాణ పాఠశాల విద్యాశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రతి ఏటా ఆస్తుల వివరాలు సమర్పించాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. అలాగే ప్రభుత్వ టీచర్లు స్థిర, చర ఆస్తులు...
దూకుడులో జగన్ తప్పటడుగులు..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. ముఖ్యమంత్రి జగన్ సభలు, సమావేశాలతో ప్రజల్లో ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు. బస్సు యాత్రకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే పార్టీ కో...
పాకిస్థాన్ నుంచి వాట్సాప్ కాల్స్ .. ఇండియన్ ఆర్మీ హెచ్చరిక
కొద్ది రోజులుగా ఇండియా ఆర్మీ పబ్లిక్ స్కూల్స్తో పాటు చాలా మంది విద్యార్థులకు.. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ నుంచి కాల్స్, వాట్సాప్ మెసేజ్లు వస్తున్నట్లు ప్రత్యేక కథనాలు వినిపిస్తున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా...
ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల – ప్రకటించిన మంత్రి బొత్స సత్యనారాయణ
ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. శుక్రవారం ఆయన అనేక విషయాలపై...
2024 లోక్సభ ఎన్నికలలోపు 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం – ప్రధాని మోదీ
2024 లోక్సభ ఎన్నికలలోపు 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ మేరకు గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రీయ రోజ్ గార్...
తెలంగాణలో పదో తరగతి పరీక్ష పేపర్ల లీక్పై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన
తెలంగాణలో పదో తరగతి (ఎస్ఎస్సీ) ప్రశ్నాపత్రాల వరుస లీకేజీ ఘటనలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. 4.95 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని అధికారులు,...
ఏపీలో పదో తరగతి పరీక్షలు, ఒంటిపూట బడులపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షలు, ఒంటిపూట బడులపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. శనివారం మీడియా సమావేశం నిర్వహించిన ఆయన దీనికి సంబంధించిన వివరాలు తెలియజేశారు. ఈ...
తెలుగు కుటుంబాలు శోభాయమానం కావాలి, తెలుగువారందరికీ పవన్ కళ్యాణ్ ఉగాది శుభాకాంక్షలు
శ్రీ శోభకృత్ నామ ఉగాది పండుగ సందర్భంగా తెలుగువారందరికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు కుటుంబాలు శోభాయమానం కావాలని ఆకాంక్షించారు. "ఉగాది మన తెలుగువారికి ప్రీతిపాత్రమైన పండుగ. వసంతం...