Home Search
ఉభయ గోదావరి జిల్లాల్లో - search results
If you're not happy with the results, please do another search
ఉభయ గోదావరి జిల్లాలపై స్పెషల్ ఫోకస్
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార , ప్రతిపక్ష పార్టీలు తమ ప్రచారాలలో దూకుడు పెంచాయి. ఒకరిపై ఒకరు మాటల తూటాలు విసురుకుంటూ ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలను చేస్తున్నారు....
గోదావరి జిల్లాల్లో జనసేనాని పర్యటన
ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు. అందుకేనేమో జనసేన అధినేత ఫోకస్ ఎక్కువగా భీమవరం , విశాఖ వైపే ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు స్థానాలలో గతంలో పోటీ చేసి...
ఏపీలో పంచాయతీ ఎన్నికలు: వరుసగా జిల్లాల్లో పర్యటిస్తున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్
ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీల్లో నాలుగుదశల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్...
వైసీపీ,టీడీపీ, జనసేనలో ముద్రగడ ఎవరివైపు
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాలో రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే కాపు నేత ముద్రగడ పద్మనాభం చుట్టూ...
అలా ఉంటది మరి పులసతోని అంటున్న గోదారోళ్లు
పుస్తెలు అమ్మి అయినా సరే.. పులస తినాలనే సామెత ఏపీలో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా ఫేమస్. తొలకరి వానల తర్వాత గోదావరికి ఎర్ర నీరు పోటెత్తిన సమయంలోనే పులసలు వచ్చేస్తాయి....
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు న్యాయం జరిగే వరకు అండగా నిలబడతా – టీడీపీ అధినేత చంద్రబాబు
ఇటీవల కురిసిన అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు న్యాయం జరిగే వరకు అండగా నిలబడతానని ప్రకటించారు టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు. రెండురోజుల పర్యటనలో భాగంగా ఆయన...
మహిళలను ఆర్ధికంగా, రాజకీయంగా పైకి తీసుకొచ్చేందుకు టీడీపీ కృషి చేస్తోంది – టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
మహిళలను ఆర్ధికంగా, రాజకీయంగా పైకి తీసుకొచ్చేందుకు టీడీపీ కృషి చేస్తోందని తెలిపారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఆయన పర్యటన మూడో రోజు శుక్రవారం...
ఏపీలోని ముంపు గ్రామాల్లో పర్యటించనున్న టీడీపీ అధినేత చంద్రబాబు, నేడు కోనసీమ సందర్శన
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీలోని వరద ముంపు గ్రామాల్లో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా నేడు, రేపు ఉభయ గోదావరి జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. ఈ క్రమంలో గురువారం కోనసీమ...
జనసేన చేపట్టిన రైతులను ఆదుకునే కార్యక్రమం కోసం రూ.5 కోట్ల విరాళం ఇచ్చిన పవన్ కళ్యాణ్
ప్రజలను పల్లకి ఎక్కించడానికి, వారిని పల్లకీలో కూర్చోబెట్టడానికి జనసేన పార్టీ కృషి చేస్తుంది తప్ప ఎవరి పల్లకీలు మోయడానికి సిద్ధంగా లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి...
ఆ జిల్లాలకు ఈ పేర్లు పెట్టండి.. ఏపీ సీఎం జగన్కు ముద్రగడ లేఖ
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. దీనికి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల అయింది. ప్రస్తుతం 13 జిల్లాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్.. త్వరలోనే 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్ గా రూపాంతరం చెందబోతోంది....