Home Search
ఎంపీల జాబితా - search results
If you're not happy with the results, please do another search
త్వరలో వైసీపీ ఎనిమిదో జాబితా విడుదల
ఎన్నికలవేళ వ్యూహాత్మకంగా ముందుకుకదులుతున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. రెండో సారి అధికారం చేజిక్కించకోవడమే లక్ష్యంగా ముందుకెళ్తోన్న జగన్.. ఆచితూచి అడుగులేస్తున్నారు. మిగతా పార్టీలకంటే ముందే తమ గెలుపు గుర్రాలను బరిలోకి దింపుతున్నారు....
వైసీపీ ఎంపీ అభ్యర్థులు ఖరారు..? జాబితా వైరల్
త్వరలో జరగబోయే ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమైపోయారు వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి. తమ గెలుపు గుర్రాలను మిగతా పార్టీలకంటే ముందే బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 50...
రేపో, మాపో వైసీపీ అయిదో జాబితా?
ఎన్నికల వేళ అధికార వైసీపీ స్పీడ్ పెంచేసింది. ముందు నుంచి కూడా మిగతా పార్టీలతో పోల్చుకుంటే దూకుడుగా వెళ్తోన్న వైసీపీ.. ఇప్పుడు మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే నాలుగు అభ్యర్థుల జాబితాలను వైసీపీ...
వైసీపీ ఐదో జాబితా వచ్చేది అప్పుడే..
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ వైసీపీ అభ్యర్థుల జాబితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు నాలుగు అభ్యర్థుల జాబితాలను ప్రకటించిన వైసీపీ.. ప్రస్తుతం ఐదో జాబితాపై కసరత్తు చేస్తోంది. అయితే వైసీపీ హైకమాండ్...
ఎమ్మెల్యేలు, ఎంపీల్లో టికెట్ టెన్షన్..
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో… మార్పులు చేర్పుల విషయంలో వైఎస్ జగన్ మరింత దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఇప్పటికే రెండు జాబితాల్లో 40 మంది వరకూ ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చేసిన వైసీపీ అధిష్టానం..మరికొన్ని గంటల్లో...
27 మంది ఇంఛార్జ్లను మార్చిన జగన్.. రెండో జాబితా ఇదే..
వైసీపీ అధినేత, సీఎం జగన్ దూకుడు పెంచేశారు. అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తుండడంతో అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టేశారు. ఇప్పటికే 11 మంది ఇంఛార్జ్లను జగన్ మార్చేశారు. ఆ అంశం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కాక...
అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ఇద్దరు మహిళా ఎంపీలు పోటీ
సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలవేళ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈసారి వై నాట్ 175 నినాదంతో ముందుకెళ్తున్న జగన్.. అభ్యర్థుల ఎంపిక విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు....
అనకాపల్లిలో స్థానాలు మారే ఛాన్స్ ఉందా?
ఏపీలో టీడీపీ, జనసేన కూటమిలో భాగంగా..జనసేన పార్టీ 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాలకు పోటీ చేయబోతోంది. అయితే ఒకేసారి 24 అసెంబ్లీ స్థానాలను ఒకేసారి ప్రకటించకుండా.. తొలి జాబితాలో ఐదు అసెంబ్లీ...
వైసీపీకి మరో బిగ్ షాక్.. టీడీపీ తీర్థం పుచ్చుకున్న వసంత
ఏపీలో నేతల ఫిరాయింపులతో రాజకీయాలు కాక రేపుతున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ నుంచి కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు తెలుగు దేశం పార్టీలోకి జంప్ అయ్యారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, రాజ్యసభ...
వైసీపీలో విచిత్ర పరిస్థితి.. సీటిచ్చినా ఉండమంటున్న నేతలు
వైనాట్ నినాదంతో 2024 ఎన్నికలకు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. గత ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు 151 స్థానాల్లో విజయం సాధించడమే కాకుండా.. ఆ...