Home Search
ఎంపీ జీవీఎల్ నరసింహారావు - search results
If you're not happy with the results, please do another search
ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు ఖరారు
ఏపీలో 2014 ఎన్నికల పొత్తుల సీన్ రిపీట్ అవ్వబోతోంది. వైసీపీని ఓడించడమే లక్ష్యంగా.. టీడీపీ,జనసేన, బీజేపీ కూటమిగా ఎన్నికల బరిలోకి దిగనున్నాయి. ఈ సారి ఎన్నికల్లో 400 సీట్లు గెలవటమే టార్గెట్గా పెట్టుకున్న...
కన్నా లక్ష్మీనారాయణ రాజీనామాపై స్పందించిన బీజేపీ ఎంపీ జీవీఎల్, సంచలన వ్యాఖ్యలు
ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు మరియు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గురువారం ఆ పార్టీకి రాజీనామా ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర బీజేపీ నేతలు స్పందిస్తున్నారు. ఈ క్రమంలో ఆ...
రాజ్యసభ నూతన స్టాండింగ్ కమిటీల నియామకం.. చోటు దక్కించుకున్న పలువురు తెలుగు రాష్ట్రాల ఎంపీలు
రాజ్యసభ వ్యవహారాలకు సంబంధించి నూతన స్టాండింగ్ కమిటీల నియామకం జరిగింది. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ నవంబర్ 2వ తేదీన తీసుకున్న నిర్ణయం మేరకు తాజాగా వివరాల బులెటిన్ ను విడుదల చేశారు....
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ధాన్యం సేకరణలో అవకతవకలపై కేంద్రం విచారణకు డిమాండ్ చేసిన ఎంపీ జీవీఎల్
రెండు తెలుగు రాష్ట్రాలలో వరి ధాన్యం కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అక్రమాలు, అవినీతి జరిగాయని, దీనిపై కేంద్ర ప్రభుత్వం విచారణ చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. కేంద్ర ఏజెన్సీతో...
రాజధాని మార్పుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ వ్యాఖ్యలు
బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు బుధవారం నాడు ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మార్పు అంశంపై మాట్లాడారు. రాజధాని పై రాష్ట్ర మంత్రులు చేసే వ్యాఖ్యలు ప్రజలలో గందరగోళానికి...
ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ముద్రగడ పద్మనాభం లేఖ, కాపు రిజర్వేషన్ అమలు అంశం ప్రస్తావన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం సోమవారం ఓ లేఖ రాశారు. రాష్ట్రంలో కాపు రిజర్వేషన్ అమలు అంశాన్ని ఈ లేఖలో ముద్రగడ...
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై మరోసారి క్లారిటీ ఇచ్చిన కేంద్రం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు/పునర్విభజనపై బుధవారం పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టత ఇచ్చింది. "రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 (3)కి లోబడి ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీలలో మొత్తం సీట్ల...
విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. వాల్తేరు స్థానంలో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ కూడా!
ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ నగరమైన విశాఖపట్నంలో రైల్వేజోన్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. నిన్న రాజ్యసభలో బీజేపీ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుత రాజధాని అమరావతే, రాజ్యసభలో కేంద్రం ప్రకటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుత రాజధాని అమరావతే అని కేంద్ర ప్రభుత్వం బుధవారం నాడు స్పష్టం చేసింది. ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా, రాజ్యసభలో రాజధాని అంశానికి సంబంధించి బీజేపీ ఎంపీ జీవీఎల్...
విశాఖ సీటు కోసం బీజేపీ, టీడీపీ పోటీ
కూటమిలో కొన్నిచోట్ల పొత్తుల లెక్కలు తప్పుతున్నాయి. కూటమి వల్ల తాము సీటు కోల్పోయామన్న కోపంతో ఆశావాహులు.. బాహాటంగానే విమర్శలకు, దాడులకు పాల్పడుతున్న సంఘటనలు ఇప్పుడు అధినేతలకు కొత్త తలనొప్పులు తెస్తున్నాయి. ఇప్పటికే పిఠాపురం,...