Home Search
ఎంపీ బాలశౌరి - search results
If you're not happy with the results, please do another search
మచిలీపట్నంలో బాలశౌరికి అనుకూల పవనాలు
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో జనసేన రెండు స్థానాల్లో పోటీ చేస్తుండటంతో..ఆ రెండు చోట్లా కూడా గెలుపు ఖాయమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని బలమైన నియోజకవర్గం అయిన మచిలీ...
మచిలిపట్నం ఎంపీకి టఫ్ ఫైట్!
మచిలీపట్నం(బందరు) రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంట్ రెండు స్థానాల్లోనూ హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా సాగర పట్టణంలో ఎంపీ ఫైట్లో గెలిచేదెవరన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. అనుభవాన్ని, పనినే...
జనసేన ఎంపీ అభ్యర్థులు వీరే.. త్వరలోనే అధికారిక ప్రకటన
మొత్తానికి తెలుగు దేశం-జనసేన పార్టీలు స్పీడ్ పెంచేశాయి. సీట్ల సర్దుబాటుపై ఓ క్లారిటీ ఇచ్చి.. తమ గెలుపు గుర్రాలను బరిలోకి దించాయి. ఈసారి 24 అసెంబ్లీ.. 3 పార్లమెంట్ స్థానాల్లో జనసేన సోటీ...
సింహాద్రి రమేష్కు మచిలీపట్నం వైసీపీ ఎంపీ టికెట్?
మిగతా పార్టీలకంటే ముందే తమ గెలుపు గుర్రాలను కదనరంగంలోకి దింపుతున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే నాలుగు విడతలుగా తమ అభ్యర్థులను ప్రకటించారు. రేపో, మాపో అయిదో జాబితాను కూడా ప్రకటించనున్నారు....
బాలశౌరి పోటీ చేసేది ఆ స్థానం నుంచే..?
ఇంఛార్జ్ల మార్పు వ్యవహారం వైసీపీలో చిచ్చు రేపుతోంది. అసంతృప్తులు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. వైసీపీలో రాజీనామాలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే కోవలో ఇటీవల మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. వచ్చే ఎన్నికల్లో...
జనసేన ఖాతాలో ఆ రెండు సీట్లు పక్కా…!
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో జనసేన తీసుకున్న రెండు స్థానాలను కూడా తమ పార్టీ గెలుచుకునే పక్కా వ్యూహంతోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నారా అంటే ఔననే అంటున్నారు రాజకీయ...
అవసరం అయితే స్థానాలు మార్చుకుంటామన్న పవన్
కొద్ది రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంపీగానూ కూడా బరిలోకి దిగుతారన్న వార్తలకు ఆయన చెక్ పెట్టేశారు. మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో పార్టీ నేతలతో భేటీ అయిన పవన్.. కాకినాడ...
జగన్ను జనసేనానితో కంపేర్ చేస్తున్న వైసీపీ నేతలు
ఆరు గ్యారెంటీలు చూసి కాదు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ను గెలిపించింది. ఆత్మగౌరవం కోసం. అలాగే, వైసీపీ నేతలకు కావాల్సింది టికెట్లు మాత్రమే కాదు కనీస గౌరవం. నిజమే ఒకసారి ఆలోచిస్తే ఈ ఐదేళ్లలో ...
ఆ స్థానం నుంచి లోక్ సభ బరిలోకి నాగబాబు
జనసేన పార్టీలో క్రియాశీలకంగా కొనసాగుతూ.. తన తమ్ముడు పవన్ కళ్యాణ్కు అండగా ఉంటున్నారు నాగబాబు. గత లోక్ సభ ఎన్నికల్లో నాగబాబు జనసేన తరుపున నరసాపురం నుంచి బరిలోకి దిగారు. కానీ వైసీపీ...
టీటీడీ బోర్డు సభ్యుడిగా నిర్మాత, పారిశ్రామికవేత్త దాసరి కిరణ్కుమార్ నియామకం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యునిగా నిర్మాత, పారిశ్రామికవేత్త దాసరి కిరణ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం టీటీడీ బోర్డులో వివిధ...