Home Search
ఎమ్మెల్సీ అశోక్ బాబు - search results
If you're not happy with the results, please do another search
ఎమ్మెల్సీ అశోక్బాబుకి టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శ
ఎమ్మెల్సీ అశోక్బాబును టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఎమ్మెల్సీ అశోక్బాబును గురువారం అర్ధరాత్రి ఏపీ సీఐడి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా.. ఈరోజు అశోక్బాబుకు సీఐడి కోర్టు షరతులతో...
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబు ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్తో ప్రమోషన్లు పొందారు – మంత్రి కొడాలి నాని
టీడీపీ ఎమ్మెల్సీ అకోశ్బాబు ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్తో ప్రమోషన్లు పొందారని ఏపీ మంత్రి కొడాలి నాని విమర్శలు చేశారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అకోశ్బాబు చదివింది ఇంటర్ అని, కానీ...
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబును అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబును ఏపీ సీఐడీ అధికారులు గురువారం అర్ధరాత్రి సమయంలో అరెస్ట్ చేశారు. అశోక్బాబును అదుపులోకి తీసుకున్న అధికారులు గుంటూరు సీఐడీ కార్యాలయానికి తరలించి విచారణ చేస్తున్నారు. పదోన్నతి కోసం నకిలీ...
టీడీపీ అధినేత చంద్రబాబుకు భద్రత పెంపు.. టీడీపీ కేంద్ర కార్యాలయం, నివాసాలను పరిశీలించిన ఎన్ఎస్జీ డీఐజీ
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రక్షణపై కేంద్ర ప్రభుత్వ భద్రతా సంస్థ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ) సమీక్ష చేపట్టింది. ఈ మేరకు ఎన్ఎస్జీ డీఐజీ సమర్దీప్...
ఏపీ రాజ్భవన్లో ఆసక్తికర పరిణామం.. ‘ఎట్ హోమ్’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్, ప్రతిపక్షనేత చంద్రబాబు
ఏపీ రాజ్భవన్లో సోమవారం ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'ఎట్ హోమ్' కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...
ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ సెక్రటరీని కలిసిన టీడీపీ ఎమ్మెల్సీలు
ఆంధ్రప్రదేశ్ లో పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు (మూడురాజధానులు బిల్లు), సీఆర్డీఏ రద్దు బిల్లులను శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి పంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ పార్టీ మినహా...
గుంటూరులో మాజీ మంత్రి దేవినేని ఉమా సహా పలువురు టీడీపీ నేతల అరెస్ట్
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును ఈరోజు గుంటూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. టిడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబును కలవడానికి సీఐడీ ఆఫీస్ వద్దకు వెళ్తున్న సమయంలో దేవినేని సహా...
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాలకు అధ్యక్షుల నియామకం, ఏ విభాగానికి ఎవరంటే?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్సీపీ పార్టీ అనుబంధ విభాగాలకు అధ్యక్షులను నియమించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు...
ఏపీ శాసనమండలిలో టీడీపీ సభ్యుల ఆందోళన, సస్పెన్షన్ విధించిన ఛైర్మన్ మోషేన్ రాజు
ఏపీ శాసనమండలి సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమవగానే, రాష్ట్రంలో మధ్య నిషేధం అమలుపై చర్చించాలని పట్టుబడుతూ తెలుగుదేశం శాసనసభా పక్ష సభ్యులు నినాదాలు చేశారు. ఈ అంశంపై చర్చించడం కోసం సభలో వాయిదా...
అమరావతి జేఏసీ సమావేశం ప్రారంభం
విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని వేదిక కల్యాణ మండపంలో అమరావతి పరిరక్షణ సమితి సమావేశం ప్రారంభమైంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, సీపీఐ నేత రామకృష్ణ, టీడీపీ నాయకులు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, కనకమేడల...