Home Search
ఎయిర్లైన్స్ - search results
If you're not happy with the results, please do another search
తిరుపతి నుంచి విజయవాడ మీదుగా షిర్డీకి ప్రత్యేక విమాన సర్వీసు.. ప్రారంభించిన ఇండిగో ఎయిర్లైన్స్
విజయవాడ నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రమైన షిర్డీకి వెళ్లే భక్తులకు శుభవార్త. విజయవాడ నుంచి షిర్డీకి డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ. తద్వారా ఇకపై షిర్డీకి తక్కువ సమయంలో...
బ్యాగేజీ డ్యామేజ్ అయినా, పోయినా ఏం చేయాలి?
ఒకప్పుడు ధనవంతులు మాత్రమే విమాన ప్రయాణాలు చేసేవారు. కానీ ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్, అబౌ మిడిల్ క్లాస్ వాళ్లు కూడా రెగ్యులర్ గా ఫ్లైట్ జర్నీలు చేస్తున్నారు. ఇలా విమాన ప్రయాణం...
ఇంధనం లేదంటూ విమానాలను నిలిపివేసిన పాకిస్తాన్
కొన్ని నెలలుగా పాకిస్తాన్ ర్థిక పరిస్థితి దిగజారిపోతున్న కథనాలు వినిపిస్తున్నాయి. పేదల పరిస్థితి మరింత భయంకరంగా మారిందని.. చివరకు పక్క దేశాలకు వెళ్లి అడుక్కుని తినడానికి కూడా సిద్ధం అయిపోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా...
ఎయిర్ ఇండియా భారీ డీల్.. ఎయిర్బస్, బోయింగ్ల నుంచి 470 విమానాల కొనుగోలు, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్...
భారత దిగ్గజ వ్యాపార సంస్థ టాటా గ్రూప్ తన విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ద్వారా వాణిజ్య విమానయాన చరిత్రలో అతిపెద్ద డీల్ కుదుర్చుకుంది. దీనిలో భాగంగా 470 ప్యాసింజర్ ఎయిర్క్రాఫ్ట్లను కొనుగోలు...
విజయ్ మాల్యాకు షాక్.. కోర్టు ధిక్కరణ కేసులో 4 నెలల జైలు శిక్ష విధించిన సుప్రీంకోర్టు
భారతీయ బ్యాంకులకు వేల కోట్లు రుణాలు ఎగవేసిన ఆరోపణలపై పలు కేసులు ఎదుర్కొంటున్న ప్రముఖ వ్యాపారవేత్త, పరారీలో ఉన్న కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యాకు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. కోర్టు...
ఇకపై మాస్క్ లేకుంటే ఎంట్రీ కుదరదు, విమాన ప్రయాణీకులకు డీజీసీఏ నూతన మార్గదర్శకాలు
విమాన ప్రయాణికులకు ముఖ్య గమనిక.. ఇకపై విమానాశ్రయాలు మరియు విమానాలలో ముఖానికి మాస్క్ తప్పనిసరి చేసింది. ఫేస్ మాస్క్ ధరించకపోతే లోపలకి అనుమతించబడరు. ఒకవేళ నిబంధనను ఎవరైనా దీనిని అతిక్రమిస్తే జరిమానా విధించబడుతుంది....
ఎయిర్ ఇండియా కొత్త సీఈవో అండ్ ఎండీగా క్యాంప్బెల్ విల్సన్ నియామకం
ఎయిర్ ఇండియా కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) మరియు మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) గా క్యాంప్బెల్ విల్సన్ నియమితులయ్యారు. ఈ మేరకు టాటా సన్స్ సంస్థ గురువారం ఒక ప్రకటన విడుదల...
సరైన శిక్షణ లేదని ఇండియాలో 90 మంది స్పైస్జెట్ పైలట్లపై నిషేధం.. డీజీసీఏ సంచలన నిర్ణయం
భారతీయ విమానాల మరియు పైలట్లకు సంబంధించి ఆపరేటింగ్ మరియు నియంత్రణ బాధ్యతలు నిర్వర్తించే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సంచలన నిర్ణయం తీసుకుంది. భారత విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ...
చైనాలో ఘోర ప్రమాదం, గ్వాంగ్జీ పర్వతశ్రేణుల్లో కుప్పకూలిన బోయింగ్ విమానం.. 132 మంది దుర్మరణం?
చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. బోయింగ్ విమానం కుప్పకూలిన ఘటనలో భారీగా ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. 132 మందితో ప్రయాణిస్తున్న చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్ బోయింగ్ 737 సోమవారం దక్షిణ చైనాలోని...
ఎయిర్ ఇండియా ఛైర్మన్గా నటరాజన్ చంద్రశేఖరన్ నియామకం
ఎయిర్ ఇండియా ఛైర్మన్గా నటరాజన్ చంద్రశేఖరన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన టాటా సన్స్ సంస్థ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. సోమవారం నాడు నిర్వహించిన ఎయిర్ ఇండియా బోర్డు సమావేశంలో ఛైర్మన్గా చంద్రశేఖరన్ నియామకానికి...