Home Search
ఎలిజబెత్-2 - search results
If you're not happy with the results, please do another search
ముగిసిన క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలు.. కింగ్ చార్లెస్-3ని కలిసి సంతాపం తెలిపిన రాష్ట్రపతి ముర్ము
దివంగత బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలు సోమవారం లండన్లోని వెస్ట్మినిస్టర్ అబ్బేలో జరిగాయి. లక్షల మంది బ్రిటన్ పౌరులు అశ్రునయనాలతో తమ ప్రియతమ రాణికి తుది వీడ్కోలు పలికారు. ముందుగా క్వీన్స్ శవపేటిక...
సెప్టెంబర్ 19న జరుగనున్న క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలు.. హాజరవనున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
దివంగత బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్-2కి అంత్యక్రియలు సెప్టెంబర్ 19న జరుగుతాయని రాజకుటుంబం శనివారం ప్రకటించింది. రాణి అంత్యక్రియలు లండన్ మధ్యలో ఉన్న రాయల్ చర్చి అయిన వెస్ట్ మినిస్టర్ అబ్బేలో జరుగనున్నాయి. ప్రభుత్వ...
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 మృతికి గౌరవ సూచకంగా రాష్ట్రంలో రేపు సంతాప దినం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ మరియు నార్తర్న్ ఐర్లాండ్ క్వీన్ ఎలిజబెత్-2 మృతికి గౌరవ సూచకంగా సెప్టెంబర్ 11వ తేదీన రాష్ట్ర సంతాప దినంగా...
క్వీన్ ఎలిజబెత్-2 కన్నుమూత, సెప్టెంబర్ 11న జాతీయ సంతాప దినంగా ప్రకటించిన భారత్
యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ మరియు నార్తర్న్ ఐర్లాండ్ క్వీన్ ఎలిజబెత్-2 సెప్టెంబర్ 8, 2022న తుదిశ్వాస విడిచినట్టుగా బర్మింగ్హమ్ ప్యాలెస్ అధికారిక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ...
రేపే బ్రిటన్ రాజుగా కింగ్ చార్లెస్ పట్టాభిషేక మహోత్సవం.. భారత ప్రతినిధిగా ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ హాజరు
బ్రిటన్ రాజుగా కింగ్ చార్లెస్-3 పట్టాభిషేకానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు (శనివారం, మే 6, 2023) జరగనున్న ఈ వేడుకకు లండన్ లోని చారిత్రాత్మక వెస్ట్మిన్స్టర్ అబే చర్చి వేదిక కానుంది. ఏడో...
‘స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ జంషెడ్ జె ఇరానీ కన్నుమూత
భారతదేశ ఉక్కు మనిషిగా పేరుగాంచిన ప్రముఖ వ్యాపారవేత్త, పలు టాటా గ్రూప్ కంపెనీల మాజీ డైరెక్టర్ జంషెడ్ జె ఇరానీ కన్నుమూశారు. ఈ మేరకు సోమవారం అర్థరాత్రి జంషెడ్పూర్లో మరణించారని టాటా స్టీల్...
సోమవారం జరుగనున్న బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలు.. లండన్కు పయనమైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
సోమవారం క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలు జరుగనున్న నేపథ్యంలో దీనికి ముందుగా శనివారం ఇంగ్లండ్లో రిహార్సల్స్ జరిగాయి. త్రివిధ దళాలకు చెందిన సైనిక సిబ్బంది విండ్సర్లో నిర్వహించిన ఈ రిహార్సల్లో చురుకుగా పాల్గొన్నారు. రాణి...
బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలకు హాజరుకానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
దివంగత బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు కానున్నారు. భారత ప్రభుత్వం తరపున రాణి మృతికి సంతాపాన్ని తెలియజేయడానికి రాష్ట్రపతి ముర్ము లండన్కు వెళ్లనున్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్...
లండన్: బ్రిటన్ కొత్త రాజుగా ప్రమాణం చేసిన దివంగత రాణి ఎలిజబెత్ కుమారుడు ఛార్లెస్-3
దివంగత రాణి ఎలిజబెత్-2 పెద్ద కుమారుడు కింగ్ ఛార్లెస్-3 సెప్టెంబరు 10న బ్రిటన్ కొత్త చక్రవర్తిగా నియమితులయ్యారు. ఈ మేరకు చరిత్రలో మొదటిసారిగా ప్రసారమైన లండన్లో జరిగిన అక్సెషన్ కౌన్సిల్ యొక్క చారిత్రాత్మక...
బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 కన్నుమూత.. సంతాపం తెలిపిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ
బ్రిటన్ను సుదీర్ఘకాలం పాలించిన క్వీన్ ఎలిజబెత్-2 కన్నుమూశారు. గత కొంత కాలంగా వృద్ధాప్య కారణ అనారోగ్యంతో ఆమె చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి ఆమె తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు...