Home Search
ఏపీ ఆదాయం - search results
If you're not happy with the results, please do another search
ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక నేతన్నల ఆదాయం మూడు రెట్లు పెరిగింది – సీఎం వైఎస్ జగన్
వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో నేతన్నల ఆదాయం మూడు రెట్లు పెరిగిందని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు ఆయన గురువారం కృష్ణా జిల్లా పెడనలో 'వైఎస్సార్...
ఏపీఎస్ఆర్టీసీ కి సంక్రాంతి ఆదాయం రూ.144 కోట్లు
ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) సంక్రాంతి పండగ సందర్భంగా ప్రత్యేక బస్సులు నడిపిన సంగతి తెలిసిందే. సంక్రాంతి సీజన్ లో మొత్తం రూ.144 కోట్లు ఆదాయం సమకూరినట్టు ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది....
ఏపీ ప్రజలు పవన్పై ప్రేమను పెంచుకోవడానికి కారణాలేంటి?
రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని ప్రజలంతా కోరుకుంటారు. తమ పాలకులు సుపరిపాలన అందించాలని ఆశిస్తారు. స్వార్థ ప్రయోజనాలు లేని.. నిస్వార్థ నాయకుల కోసం ప్రజలు ఎదురుచూస్తుంటారు. ఇలాంటి ప్రజల ఆశలు, ఆశయాలను నెరవేర్చే...
ఏపీ అప్పుల కుప్ప.. షాకింగ్ రిపోర్ట్ ఇచ్చిన కాగ్
ఏపీ సీఎం జగన్.. అప్పులతో ఆంధ్రరాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని ప్రతిపక్షాలు పదే పదే చేస్తున్న ఆరోపణలు చేస్తున్నా.. ఏ మాత్రం పట్టించుకోని జగన్ సర్కార్ అదే పనిని మొండిగా చేస్తూ తమ...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కళ్యాణమస్తు, షాదీ తోఫా ఆర్థిక సాయం ఇకపై వధువు తల్లి ఖాతాలో జమ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేద కుటుంబాలలోని ఆడపిల్లల వివాహాల నిమిత్తం వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా పథకాల కింద అందిస్తున్న ఆర్థిక సాయం ఇకపై వధువు తల్లుల బ్యాంకు...
సోషియో ఎకనామిక్ సర్వే 2022-23ను విడుదల చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం శాసనసభలోని తన కార్యాలయంలో సోషియో ఎకనామిక్ సర్వే/ సామాజిక ఆర్థిక సర్వే 2022-23ను విడుదల చేశారు. అనంతరం 2022-23 సామాజిక ఆర్థిక సర్వే...
సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు సమావేశం.. భారీ పరిశ్రమల ఏర్పాటుపై కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం స్టేట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) సమావేశం జరిగింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి పరిశ్రమల...
అక్టోబర్ నెలలో రూ.1,51,718 కోట్ల జీఎస్టీ ఆదాయం, జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఇదే రెండో అత్యధిక వసూలు
దేశంలో అక్టోబర్ నెలలో రూ.1,51,718 కోట్ల గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్టీ) వసూళ్లు నమోదయ్యాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఇది రెండో అత్యధిక ఆదాయమని తెలిపారు. 2022, ఏప్రిల్ నెలలో మొత్తం రూ.1,67,540...
రాష్ట్రంలో అక్రమ మద్యం తయారీ, నిరోధంపై దృష్టి పెట్టాలి – ఏపీ రెవెన్యూ ఎర్నింగ్ శాఖలపై సమీక్షలో సీఎం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్రమ మద్యం తయారీ, నిరోధంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు ఆయన రాష్ట్రంలో ఆదాయాన్ని సమకూరుస్తున్న శాఖలపై ప్రత్యేక సమీక్షా సమావేశం...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రైవేటు అన్ ఎయిడెడ్ స్కూళ్లలో ఒకటో తరగతిలోకి ఉచిత ప్రవేశాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2022-23 విద్య సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలో గుర్తించబడిన అన్ని ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతిలోకి ఉచిత ప్రవేశాలు కల్పించింది. విద్యా హక్కు చట్టం...