Home Search
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
ఢిల్లీ లిక్కర్ స్కామ్తో నాకెలాంటి సంబంధం లేదు – ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురి హస్తం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా దీనికి సంబంధించి ఇప్పటికే రెండుసార్లు దాడులు...
వైసీపీకి ఒంగోలు ఎంపీ మాగుంట రాజీనామా
ఏపీలో రాజకీయ నాయకులు కాక రేపుతున్నారు. చొక్కా మార్చినంత సింపుల్గా పార్టీ మారుతూ రచ్చ చేస్తున్నారు. టికెట్ దక్కలేదని.. కోరుకున్న చోట టికెట్ ఇవ్వలేదని సొంత పార్టీలకే పంగనామాలు పెడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు,...
టీడీపీ-జనసేన ఎంపీ అభ్యర్థులు ఫైనల్?
వైసీపీ మాంచి దూకుడు మీదుంది. ఎన్నికలు ముంచుకొస్తుండడంతో వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. విడతల వారీగా తమ గెలుపు గుర్రాలను బరిలోకి దించుతోంది. ఇటు తెలుగుదేశం-జనసేన కూటమి కూడా దూకుడు పెంచేసింది. మొన్నటి వరకు కాస్త...
ఎంపీలందరినీ మార్చేస్తున్న జగన్
అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఊహకందకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. భారతీయ చరిత్రలో ఏ పార్టీ చేయని సాహసం చేస్తున్నారు. అటు 50కి పైగా సిట్టింగ్...
అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగనున్న 11 మంది వైసీపీ ఎంపీలు
అసెంబ్లీ ఎన్నికల వేళ ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు అడుగులేస్తున్నారు. అందరికంటే ముందే తమ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలోనూ ఆచితూచి అడుగులేస్తున్నారు....
ఢిల్లీ మద్యం కుంభకోణంలో తన కుమారుడి ప్రమేయంపై ఒంగోలు ఎంపీ మాగుంట కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ మద్యం కుంభకోణంలో తన కుమారుడి ప్రమేయంపై ఒంగోలు వైఎస్ఆర్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్సైజ్ కుంభకోణంలో తనపై, తన కొడుకుపై, వారి సంస్థపై చేసిన ఆరోపణలను...
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో దూకుడు పెంచిన ఈడీ.. వైఎస్ఆర్సీపీ ఎంపీ కుమారుడి అరెస్ట్
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో రోజుకో పరిణామం చోటుచేసుకుంటోంది. ఈ కేసులో ఈడీ ఒకవైపు ఛార్జ్ షీట్లు, మరోవైపు అరెస్టులతో దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన...
వైసీపీని కుదిపేస్తున్న ఆ ఎమ్మెల్యే సీటు.. అభ్యర్థి విషయంలో మారిన సీన్
ఉమ్మడి నెల్లూరు జిల్లాను వైఎస్సార్సీపీకి బాగా కలిసొచ్చిన జిల్లాగా చెబుతూ ఉంటారు. కడపతో సమానంగా మొత్తం అన్ని స్థానాల్లోనూ ఇక్కడ ప్రజలు వైసీపీకి విజయాన్ని అందించారు . 2019 ఎన్నికల్లో 151 స్థానాలతో...
ఏ పార్టీ నుంచి ఎవరు నిలబడతారు?
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రకాశం జిల్లాలోని దర్శిపైనే అందరి చూపు ఉంటుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ను వైఎస్సార్సీపీ అధిష్టానం పక్కన పెట్టడంతో... వైఎస్సార్సీపీ అభ్యర్థిగా డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాదరెడ్డి ఈ...
ఆ స్థానాలపై టీడీపీ తర్జనభర్జన
ఆంధప్రదేశ్ లో జనసేన, బీజేపీతో పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ.. మొత్తం 17 లోక్సభ, 144 సీట్లలో పోటీ చేస్తోంది. వాటిలో ఇప్పటి వరకూ 139 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇంకా...