Home Search
ఒలింపిక్స్ - search results
If you're not happy with the results, please do another search
ఒలింపిక్స్లో మళ్లీ చోటు దక్కించుకున్న క్రికెట్
2028 లాస్ ఏంజిలెస్ ఒలింపిక్స్లో.. క్రికెట్ భాగం కానుంది. లాస్ ఏంజిలెస్ ఒలింపిక్స్లో ఈసారి క్రికెట్ను ప్రవేశపెట్టాలనే నిర్వాహకుల ప్రతిపాదనను ఐసీసీ అంటే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఎగ్జిక్యూటివ్ బోర్డు తాజాగా ఆమోదించారు....
ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాకు మరో అరుదైన గౌరవం
భారతదేశం తరపున టోక్యో ఒలింపిక్స్ లో జావెలిన్ త్రో విభాగంలో బంగారు పతకం సాధించిన ఆటగాడిగా నిలిచాడు నీరజ్ చోప్రా. తాజాగా, నీరజ్ బుధవారం ప్రతిష్టాత్మక లారస్ 'వరల్డ్ బ్రేక్త్రూ ఆఫ్ ది...
ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రాకు.. అరుదైన గౌరవం
టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రాకు ఒక అరుదైన గౌరవం దక్కింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. కేంద్ర ప్రభుత్వం నీరజ్ చోప్రాను 'పరమ విశిష్ట సేవా పతకం'తో...
టోక్యో ఒలింపిక్స్లో పాల్గొన్న పీవీ సింధు, రజనీ, సాయిరాజ్లను సన్మానించిన ఏపీ గవర్నర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి దేశం తరపున టోక్యో ఒలింపిక్స్-2020లో పాల్గొన్న బ్యాడ్మింటన్ ప్లేయర్స్ పూసర్ల వెంకట సింధు (పీవీ సింధు), ఆర్.సాత్విక్ సాయిరాజ్ మరియు హాకీ క్రీడాకారిణి రజనీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్...
ముగిసిన టోక్యో ఒలింపిక్స్, 7 పతకాలతో 48వ స్థానంలో భారత్
టోక్యో ఒలింపిక్స్-2020 ఆగస్టు 8, ఆదివారం నాడు ముగిశాయి. జపాన్ లోని టోక్యో నగరంలో జూలై 23న ప్రారంభమైన ఒలింపిక్స్ క్రీడలు 17 రోజుల పాటుగా ప్రపంచానికి అద్భుతమైన కనువిందు అందించాయి. ఈ...
టోక్యో ఒలింపిక్స్ లో పతకాలు గెలిచిన భారత అథ్లెట్లకు బీసీసీఐ నగదు నజరానా
టోక్యో ఒలింపిక్స్-2020లో భారత అథ్లెట్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. ఈసారి ఒక స్వర్ణం, రెండు రజత, నాలుగు కాంస్య పతకాలు సహా మొత్తం ఏడు పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. ఈ నేపథ్యంలో...
టోక్యో ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా సంచలనం, జావెలిన్ త్రోలో స్వర్ణ పతకం కైవసం
టోక్యో ఒలింపిక్స్-2020 జావెలిన్ త్రోలో భారత అథ్లెట్ నీరజ్ చోప్రా సంచలనం సృష్టించాడు. శనివారం సాయంత్రం జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఫైనల్ లో నీరజ్ చోప్రా రెండో ప్రయత్నంలోనే 87.58 మీటర్ల...
టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం పతకం సాధించిన భారత రెజ్లర్ భజరంగ్ పూనియా
టోక్యో ఒలింపిక్స్-2020 లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. భారత రెజ్లర్ భజరంగ్ పూనియా కాంస్య పతకం గెలుచుకున్నాడు. పురుషుల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ 65 కేజీల విభాగంలో శనివారం సాయంత్రం...
ఒలింపిక్స్ లో మహిళల హాకీ జట్టు అద్భుతప్రదర్శనపై ప్రశంసలు, హర్యానా సీఎం 50 లక్షల నజరానా ప్రకటన
టోక్యో ఒలింపిక్స్ లో సంచనాలు నమోదు చేసిన భారత మహిళల హాకీ జట్టు పతకం సాధించకుండానే వెనుదిరిగింది. శుక్రవారం ఉదయం కాంస్య పతకం కోసం డిఫెండింగ్ ఛాంపియన్ బ్రిటన్ తో జరిగిన మ్యాచ్లో...
విజయవాడలో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత పీవీ సింధుకు ఘన స్వాగతం
టోక్యో ఒలింపిక్స్-2020 లో భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు (పీవీ సింధు) కాంస్య పతకం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం విజయవాడ చేరుకున్న...