Home Search
కంటోన్మెంట్ - search results
If you're not happy with the results, please do another search
సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సీ) నియోజకవర్గం పొలిటికల్ హిస్టరీ..
దేశంలోనే సైనికుల ఆధీనంలో ఉన్న అతిపెద్దదయిన సికింద్రాబాద్ కంటోన్మెంట్లో.. రెండున్నర లక్షల మందికి పైనే ఓటర్లు ఉన్నారు. అంతేకాదు గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న ఒకే ఒక్క ఎస్సీ నియోజకవర్గం కంటోన్మెంట్ ఇదే. 2018లో...
కంటోన్మెంట్లో ఎవరి సెంటిమెంట్ పండేనో?
ఒకరు విప్లవ కవి గద్దర్ కుమార్తె. మరొకరు ఐదుసార్లు ఎమ్మెల్యే అయిన జి.సాయన్న కుమార్తె. ఇద్దరూ ఒకే నియోజకవర్గం నుంచి ప్రత్యర్థులుగా పోటీ చేస్తున్నారు. దివంగతులైన వారి తండ్రుల పేరుతో రాజకీయ రణరంగంలోకి...
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు రద్దు.. గెజిట్ విడుదల చేసిన కేంద్ర రక్షణ శాఖ
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు రద్దయ్యాయి. ఈ మేరకు ఎన్నికలను రద్దు చేస్తూ కేంద్ర రక్షణ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 17న విడుదల చేసిన గెజిట్ను కేంద్రానికి ఉన్న...
కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత, సంతాపం ప్రకటించిన సీఎం కేసీఆర్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీ.సాయన్న (72) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో సాయన్నకు ఆదివారం ఉదయం షుగర్ లెవెల్స్ పడిపోవడంతో కుటుంబసభ్యులు ఆయనను...
మంత్రి కేటీఆర్తో ఆర్మీ అధికారుల భేటీ, కంటోన్మెంట్ రోడ్ల మూసివేత, ఇతర అంశాలపై చర్చ
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ఆర్మీ సీనియర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నానక్ రామ్ గూడాలోని హెచ్.జీ.సి.యల్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో హైదరాబాద్...
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అధికారులపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి కేటీఆర్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అధికారులపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కార్వాన్ నియోజకవర్గంలో నెలకొన్న నాలాల సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే అడిగిన...
కంటోన్మెంట్ నియోజకవర్గంలో 468 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ప్రారంభించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీహెఛ్ఎంసీ సహా పలు ప్రాంతాల్లో పేదల కోసం పెద్ద ఎత్తున డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఓల్డ్ మారేడ్...
కంటోన్మెంట్ ఏరియాను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తేనే అభివృద్ది చెందుతుంది : మంత్రి తలసాని
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా జీహెచ్ఎంసీలో విలీనం చేస్తేనే ఈ ప్రాంతం అభివృద్ది చెందుతుందని రాష్ట్ర పశుసంవర్దక, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని రసూల్ పుర...
జీహెచ్ఎంసీలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు విలీనంపై మీరేమంటారు?, మంత్రి కేటీఆర్ ట్వీట్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు విలీన అంశంపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం ఉదయం స్పందించారు. ఈ మేరకు...
కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధిపై మంత్రులు హరీష్ రావు, తలసాని, మల్లారెడ్డి సమావేశం
కంటోన్మెంట్ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. జూలై 2, గురువారం నాడు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో...