Home Search
కఠినమైన చర్యలు - search results
If you're not happy with the results, please do another search
పీపీపీ ఒప్పందాలు పాటించని సంస్థలపై తక్షణ చర్యలు, అధికారులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశాలు
తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ గురువారం నాడు రాష్ట్ర పర్యాటక శాఖలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) లో నిర్వహిస్తున్న ప్రాజెక్టులపై సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉమ్మడి...
కరోనా యోధులకు జాతి రుణపడి ఉంది, 2020 లో కఠినమైన పాఠాలు నేర్చుకున్నాం: రాష్ట్రపతి
74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ, విదేశాల్లో నివసించే భారతీయ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్ర పోరాటపు స్ఫూర్తే ఆధునిక...
ఇంటర్నెట్ను కుదిపేస్తున్న రష్మిక డీప్ ఫేక్ వీడియో
రష్మిక డీప్ ఫేక్ వీడియో తాజాగా ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. నల్లటి, పొట్టి దుస్తుల్లో డీప్ క్లీవేజ్ షోతో లిఫ్ట్ ను ఆపి లోపలికి వెళ్తున్నట్టు ఉన్న రష్మికను చూసి ఆమె ఫ్యాన్స్...
సోషల్ మీడియాపై ఈసీ స్పెషల్ నజర్
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో.. తెలంగాణలో ఎలక్షన్ కోడ్ అమలులో ఉంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా.. సోషల్ మీడియాపై స్పెషల్ ఫోకస్ పెట్టనుంది.ముఖ్యంగా తెలంగాణ కేంద్ర ఎన్నికల సంఘం...
కామారెడ్డి రోడ్డు ప్రమాదంపై స్పందించిన పవన్ కళ్యాణ్, తీవ్ర ఆవేదన కలిగిందని వెల్లడి…
కామారెడ్డి జిల్లా హాసన్ పల్లి గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందడం, మరో 14 మంది గాయపడడం అత్యంత బాధాకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు....
ఢిల్లీలో పెరుగుతున్న కరోనా కేసులు.. మళ్ళీ మాస్క్ తప్పనిసరి?
న్యూఢిల్లీలో మరోసారి మాస్కులు తప్పనిసరి చేయనున్నారా? మాస్కుల ఉల్లంఘనకు పాల్పడితే ₹500 జరిమానా విధించనున్నారా? ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కోవిడ్ కేసులను గమనిస్తుంటే త్వరలోనే ఢిల్లీ ప్రభుత్వం ఈ నిర్ణయం...
కరోనా మార్గదర్శకాలు పొడిగింపు, అధిక పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాల్లో కఠిన చర్యలకు ఆదేశాలు
దేశంలో కోవిడ్ మహమ్మారిపై నిఘా, నియంత్రణ మరియు జాగ్రత్త కోసం జూలై 29, 2021 నుంచి అమల్లో ఉన్న మార్గదర్శకాలను ఆగస్టు 31, 2021 వరకు పొడిగిస్తునట్టు కేంద్ర హోమ్ శాఖ వెల్లడించింది....
ఈశాన్య రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్, కరోనాపై కీలక సూచనలు
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం నాడు కరోనా పరిస్థితులపై ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో నాగాలాండ్, త్రిపుర, సిక్కిం, మేఘాలయ, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్,...
ఆయుర్వేద మందుపై సీఎం జగన్ కీలక నిర్ణయం, శాస్త్రీయ నిర్ధారణ చేయించాలని ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నాడు రాష్ట్రంలో కరోనా నియంత్రణ, నివారణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో బోనిగి ఆనందయ్య పంపిణీ...
కరోనా వ్యాప్తి: ఆరు రోజుల పాటుగా పూర్తిస్థాయి లాక్డౌన్
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ఆదివారం నాడు ఒక్కరోజే 25462 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్...